SAKSHITHA NEWS

1113 male candidates appeared on 16th day…

16వ రోజు హజరైన 1113 మంది పురుష అభ్యర్థులు…

తుది పరిక్షలకు అర్హత సాధించిన 595 మంది అభ్యర్థులు..

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో స్ట్ఫైండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్స్, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా మంగళవారం జరిగిన దేహదారుఢ్య పరీక్షలకు 1113 మంది హజరైయ్యారని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు.

ఇందులో
595 మంది అభ్యర్థులు తుది పరిక్షలకు అర్హత సాధించారని తెలిపారు. ఈరోజు మొత్తం 1305 మంది అభ్యర్థులు హజరు కావాల్సివుండగా 1113 మంది హజరై ఈవెంట్లలో పాల్గొన్నారని తెలిపారు.


SAKSHITHA NEWS