ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలు

Spread the love

Three seriously injured when a lorry collided with an RTC bus

ఆర్టీసీ బస్సును లారీ ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలు

తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం సురుటుపల్లి తనిఖీ కేంద్రం సమీపంలో సత్యవేడు డిపో ఆర్టీసీ బస్సును బుధవారం సాయంత్రం లారీ ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

తిరుపతి నుంచి సత్య వేడుకు వస్తున్న ఆర్టీసీ బస్సును సడన్ బ్రేక్ వల్ల లారీ ఢీకొంది. దీంతో ఇద్దరు మహిళలకు, ఒక పురుషుడికి గాయాలైనట్టు సమాచారం.క్షతగాత్రులను ఉత్తుకోట ఆసుపత్రికి తరలించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

Related Posts

You cannot copy content of this page