తెల్లవారుజామున విశాఖపట్నం నుండి హైద్రాబాద్ (భాగ్యనగరం) వెళ్తున్న లారీ 365వ జాతీయ రహదారి (టేకుమట్ల వద్ద) ముందుగా వెళ్తున్న వాహనాన్ని ఢీకొని ప్రమాదానికి గురైంది. టేకుమట్ల సౌడమ్మ తల్లి దేవాలయం సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద స్లో అయినా వాహనాన్ని వెనకనుండి…
అర్ధరాత్రి మద్యం మత్తులో ఐటీ కారిడార్ లో బీభత్సం సృష్టించాడు పాతర్ల క్రాంతి కుమార్ అనే యువకుడు.. రాత్రి 12:30 నుంచి 1:30 గంటల మధ్యన ఏకంగా ఆరు రోడ్డు ప్రమాదాలు చేశాడు.. ఇందులో ఒక యువకుడు మరణించగా మరో 11…
మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఆదివారం రోడ్ షో సందర్భంగా ఘటన మోదీని చూసేందుకు అనేక మంది స్టేజి ఎక్కిన వైనం స్టేజీ ఒక్కసారిగా కూలడంతో పలువురికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు బాధితుల ఆరోగ్యం గురించి మోదీ ఆరా మధ్యప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోదీ…
సాక్షిత శంకర్పల్లి: గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరికీ గాయాలైన ఘటన శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ హాబీబుల్లాఖాన్ తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధి లోని కొత్తపల్లి గ్రామానికి చెందిన సత్తిరెడ్డి ఇంట్లో మధ్యాహ్నం గ్యాస్ లీకై సిలిండర్…
3 అంబులెన్స్ లో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు… ఉదయం శెనగ పీకటానికి వెళ్తున్న వ్యవసాయ కూలీలు .. వీరందరూ కాకుమాను మండలం అప్పాపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలుగా గుర్తింపు.. ప్రధమ చికిత్స కోసమై 108 లో హాస్పటల్ కి…
భూపాలపల్లి జిల్లా:భూపాలపల్లి జిల్లా కాటారం మండలం లో ఉదయం విషాద ఘటన చోటు చేసుకుంది. కొత్తపల్లి గ్రామానికి చెందిన తోటపెల్లి అక్షయ టెన్త్ పరీక్షలు రాసేందుకు పరీక్షా కేంద్రం కాటారంలోని ఉన్నత పాఠశాలకు వెళ్తోంది. తోట పల్లి అక్షయ సోద రులు…
మంచిర్యాల డిపో నుంచి మేడారం జాతరకు 50 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సును బొగ్గు లారీ ఢీకొట్టింది… జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి ఆటవీ ప్రాంతంలో ఈ ఘటన ఉదయం జరిగింది… ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు……
మిజోరం రాజధాని ఐజ్వాల్లోని లెంగ్పుయ్ ఎయిర్పోర్టులో మంగళవారం ఉదయం 10:19 గంటలకు ప్రమాదం చోటు చేసుకుంది. మయన్మార్ నుంచి వచ్చిన సైనిక విమానం ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి, రన్వేపై స్కిడ్ అయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మయన్మార్ సిబ్బంది గాయపడ్డారు.…
బైక్ ప్రమాదంలో సీనియర్ జర్నలిస్టు , ప్రభ న్యూస్ ఎడిటర్ స్వామి దాస్ నాగరత్నం కు తీవ్ర గాయాలు అయ్యాయి.నంద్యాల నుండి ఆత్మకూరు కు రాత్రి 8 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై వస్తూ ఉండగా బండి ఆత్మకూరు,సమీపంలో అతివేగంగా ఎదురుగా…
ప్రైవేటు బస్సు – లారీ ఢీ, ఒక మహిళ మృతి, ఇరవై మంది కి గాయాలు, క్షతగాత్రులు కర్నూలు జిల్లా మెప్మా సిబ్బంది, బాధితులను వెంటనే వినుకొండ ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రి లకు తరలించిన త్రిపురాంతకం, కురిచేడు, వినుకొండ 108 సిబ్బంది.…