కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి ప్రలోభాలకు లొంగిపోయి పార్టీ ఫిరాయించిన 12 మంది

Spread the love


12 people who won on the Congress party symbol and surrendered to the temptations and defected from the party

సాక్షిత : కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి ప్రలోభాలకు లొంగిపోయి పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలపై సీబీఐ చేత విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ నేడు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్ కి వినతిపత్రం అందచేసిన కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి డా.నాగం జనార్ధన్ రెడ్డి ,మాజీ పార్లమెంట్ సభ్యులు,

టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు డా.మల్లు రవి , ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ,జాతీయ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చరణ్ కౌశిక్ యాదవ్ మరియు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి .

Related Posts

You cannot copy content of this page