శేఖర్ రెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా తోడుంటాం: వికారాబాద్ ఎమ్మెల్యే

Spread the love

*శేఖర్ రెడ్డి కుటుంబానికి అన్ని విధాలుగా తోడుంటాం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *


సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , మర్పల్లి కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని, నిన్న మోమిన్ పేట్ మండలం దేవరంపల్లి గ్రామానికి చెందిన పట్లోళ్ల శేఖర్ రెడ్డి ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించగా… వారి కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకునేలా కృషి చేస్తామని, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తో ఫోన్ లో మాట్లాడారు, పోస్టుమార్టం త్వరగా చేసి ఇవ్వాలని వైద్యాధికారులను ఆదేశించారు.
అనంతరం శేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఎమ్మెల్యే తో పాటు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Related Posts

You cannot copy content of this page