SAKSHITHA NEWS

Unidentified persons strangled the women laborers

కర్నూలు జిల్లా సాక్షిత

ఓరకల్లు (మం) నన్నూరు లో దారుణం
కూలి పనులకు వెళ్లిన మహిళలను గొంతు కోసి హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు రామేశ్వరి, రేణుక గుర్తించిన పోలీసులునన్నూరు గ్రామానికి చెందిన కురువ గోగన్న కుమారులు పెద్ద రామ గోవిందు, చిన్న రామగోవిందు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగించేవారు.

చిన్న రామ గోవిందు భార్య రేణుక పెద్ద రామ గోవిందు భార్య రామేశ్వరమ్మ, ఉదయం 11 గంటలకు గడ్డి కోసమని పొలానికి వెళ్లారు. సాయంత్రం ఇంటికి తిరిగి రాకపోవడంతో భర్తలు చిన్న రామ గోవిందు పెద్ద రామ గోవిందు వెతుక్కుంటూ పొలానికి వెళ్లారు కందిచెనులో చనిపోయిన భార్యలను చూసి బొరున విలపించారు.


SAKSHITHA NEWS