టీపీసీసీ ప్రతినిధి కొలన్ హన్మంత్ రెడ్డి . ఆ గణేశుని ఆశీస్సులు

Spread the love

గణేష్ ఉత్సవాల్లో భాగంగా 6వ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 125 ,127,129,130 డివిజన్లు మరియు నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ లో పలు గణేష్ మండపాలను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, టీపీసీసీ ప్రతినిధి కొలన్ హన్మంత్ రెడ్డి . ఆ గణేశుని ఆశీస్సులు ప్రజలందరికి ఉండాలని… ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని ప్రార్ధించారు.

Related Posts

You cannot copy content of this page