న్యూ మిలీనియం ఉన్నత పాఠశాలలో వైభవంగా వార్షికోత్సవం హాజరైన ప్రభుత్వ విప్

Spread the love

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని న్యూ మిలీనియం ఉన్నత పాఠశాలలో రంగ రంగ వైభవంగా వార్షికోత్సవం హాజరైన ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి మరియు హుజూరాబాద్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శీనన్న జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు జమ్మికుంట 6వ, వార్డ్ కౌన్సిలర్ శ్రీపతి నరేష్ అన్న వీణవంక మండలం ఎంపీపీ ముసపట్ల రేణుక తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని న్యూ మిలీనియం పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన ప్రభుత్వ విప్ శాసన మండలి సభ్యులు శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారు, ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బండ శ్రీనివాస్ గారు,మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్ళపల్లి రాజేశ్వర్ రావు గారు,వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి గారు కౌన్సిలర్ శ్రీపతి నరేష్ గారు మొలుగు దిలీప్ గారు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page