టీడీపి పొలిట్ బ్యూరో సభ్యులు,మాజీ మంత్రి ,కిమిడి కళావెంకట రావు అమ్మవారిని దర్శించుకున్నారు

Spread the love

TDP politburo members, former minister, Kimidi Kalavenkata Rao visited Ammavari.

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బుడుమూరు గ్రామంలో న్యూ యూత్ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు దేవి నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా శనివారం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు,మాజీ మంత్రి వర్యులు,ఎచ్చెర్ల నియోజకవర్గ ఇంచార్జ్ గౌరవ కిమిడి కళావెంకట రావు అమ్మవారిని దర్శించుకున్నారు.ఆలయానికి వచ్చిన ఆయనకు సాధారణంగా నిర్వాహకులు స్వాగతం పలికారు.అనంతరం ఆయన అర్చకులచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలను మాజీ మంత్రికి అందించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ముప్పిడి సురేష్,నల్లి లక్ష్మీనాయుడు,ఆరంగి సత్తిరాజు, రాంబాబు,రామినాయుడు,శ్రీనివాసరావు,బుడుమూరు పంచాయతీ పెద్దలు,న్యూ యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page