దేశవ్యాప్తంగా బీసీల ఆకాంక్షలు నెరవేరాలంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడమే ఏకైక పరిష్కారమని కాంగ్రెస్ పార్టీ నాయకులు రాచాల యుగంధర్ గౌడ్ పేర్కొన్నారు వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మేల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంధర్బంగా…
సాక్షిత : కొడిమ్యాల మండల కేంద్రంలోని నల్లగొండ గ్రామంలోనీ బిజెపి నాయకులు కడకుంట్ల శోభన్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు హమాలి కూలి పనివారికి మజ్జిగ ప్యాకెట్స్ పంపిణీ బిజెపి కార్యకర్తలు నాయకులు కలిసి పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ ఎన్నికల…
బీర్ పూర్ మండలం కేంద్రం లో గ్రామ ఉపాధి హామీ కూలీలను కలిసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ,ఎన్నికల ఇంచార్జి,మాజీ మార్క్ ఫెడ్ చైర్మన్ లోక బాపు రెడ్డి . [ *సాక్షిత : *కారు గుర్తు కు ఓటు…
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఒక్క హామీ అన్న అమలు చేశారా? అని జగన్ ప్రశ్నించారు. ముఖ్యమైన హామీలతో చంద్రబాబు సంతకం పెట్టి గతంలో ఇదే కూటమి ప్రజలను మోసం చేసిందని గుర్తు చేశారు.…
కారు గుర్తు కు ఓటు వేసి BRS అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ని గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉపాధి హామీ కూలీలు కూలీ పెంచే వారి పక్షాన పోరాడతాం.. కాంగ్రెస్,బిజెపి ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు…
జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తాం అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.. దీన్ని అడ్డుకోవాలని కుట్ర జరుగుతోంది.. రాహుల్ గాంధీ ఓబీసీ పక్షాన నిలబడ్డారు అని.. రిజర్వేషన్లు రద్దు చేయాలని అనుకుంటున్నారు.. బీజేపీకి వేసే ప్రతీ ఓటు.. రిజర్వేషన్లు రద్దుకు తోడ్పాటు..…
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీలో వెంటనే వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర…
LRS ఉచితంగా చేస్తామని బూటకపు హామీ ఇచ్చి , ఇప్పుడు మాట తప్పి ప్రజల నుండి డబ్బులు వసూళ్లు కి తెరలేపిన కాంగ్రెస్ పార్టీ నిరంకుశ, ద్వంద వైఖరికి నిరసనగా శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ కార్యాలయం లో మరియు శేరిలింగంపల్లి డిప్యూటీ…
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు LRS ను ఉచితంగా చేయాలని, లేదంటే న్యాయ పోరాటం చేస్తామని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. BRS పార్టీ పిలుపు మేరకు బుధవారం అమీర్ పేట లోని మైత్రివనం…
రాష్ట్రానికి ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా కావాలన్నారు నవ్యాంధ్రను నిర్మిస్తామన్న జగన్ ప్రత్యేక హోదాను విస్మరించారు జగనన్న ప్రత్యేక హోదా కోసం గతంలో దీక్షలు చేశారు మూకుమ్మడి రాజీనామాలు చేస్తే ఎందుకు ప్రత్యేక హోదా రాదన్నారు