భద్రాచలం పట్టణంలోని బ్రిడ్జి సెంటర్లో వాహనాలను తనిఖీ చేస్తుండగా దేవుని ప్రచారం చేస్తున్నట్లుగా వచ్చిన ఓ ఆటోను పోలీసులు తనిఖీ చేయగా అందులో ప్యాకెట్లలో ఉన్న 484 కిలోల గంజాయి వారి కంటబడింది. ముగ్గురు వ్యక్తులు ఓ ఆటోను కొని దాన్ని…
తిరుపతి జిల్లా…గూడూరు విలేకరుల ముసుగులో లక్షల రూపాయలు దోచేశారు. వివరాలు అడిగితే దౌర్జన్యం చేస్తున్నారు.జర్నలిస్టుల కాలనీ అభివృద్ధి పేరుతో,తాము పనిచేస్తున్న సంస్థల పేర్లు చెప్పి లక్షల రూపాయలు దోచుకున్న 5 మంది పై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని గూడూరు వన్…
విగ్రహాల తొలగింపు ముసుగులో కుల,మతాలకు చిచ్చు పెడుతున్న వైసీపీ:-నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ
YCP is inciting caste and religion in the guise of removing idols:- Narasa Raopet Constituency TDP in-charge Docchadalavada విగ్రహాల తొలగింపు ముసుగులో కుల,మతాలకు చిచ్చు పెడుతున్న వైసీపీ:-నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ నరసరావుపేట…