భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్వీ సుభాష్ విడుదల చేసిన పత్రికా ప్రకటన.

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసే క్రమంలో భాగంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం వివరాలు.. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్లమెంటు ఎన్నికల ఇంచార్జ్, బెల్గాం శాసనసభ్యులు అభయ్ పటేల్ ,…

సిద్ధం’ సభలో వ్యక్తి మృతి.. రూ.10,00,000 ప్రకటన

బాపట్ల జిల్లా మేదరమెట్లలో నిన్న జరిగిన ‘సిద్ధం’ సభలో ఒంగోలు మున్సిపల్ కార్మికుడు మురళీకృష్ణ (35) మృతిచెందాడు. అతని మృతి పట్ల CM జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి రూ. 10లక్షల ఆర్థికసాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఒక…

పార్టీ నిధికి రూ.10 కోట్లు విరాళం ప్రకటన.. జనసేనాని కీలక వ్యాఖ్యలు

జనసేన పార్టీ నిధి కోసం 10 కోట్ల రూపాయలు విరాళంగా ప్రకటించారు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్.. ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల నేతలతో సమావేశమైన పవన్‌.. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.. మన కూటమి అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని…

బీజేపీ, జనసేన, టీడీపి మధ్య పొత్తుపై నేడో రేపో ప్రకటన

5 పార్లమెంట్, 6 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీతో దోస్తీ. పురంధేశ్వరి, సుజనాచౌదరి, సి.ఎం.రమేష్, సత్యకుమార్, జయప్రద రంగంలో ఉండే అవకాశం. కైకలూరు అసెంబ్లీ నుంచి కామినేని శ్రీనివాస్ పోటీ చేసి అవకాశం.
Whatsapp Image 2024 01 30 At 8.04.09 Pm 1

ఫిబ్రవరి మొదటి వారంలో సీట్ల సర్దుబాటు ప్రకటన

ఫిబ్రవరి మొదటి వారంలో సీట్ల సర్దుబాటు ప్రకటన ?ఉమ్మడి ప్రచారానికి సిద్ధమవుతున్న పవన్, చంద్రబాబు ఏపీలో టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు త్వరలో ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే రెండు పార్టీల మధ్య పలుమార్లు చర్చలు జరిగాయి. చంద్రబాబు,…
Whatsapp Image 2024 01 24 At 2.12.50 Pm

ఇండియా కూటమిపై మమతా బెనర్జీ సంచలన ప్రకటన

కాంగ్రెస్ తో పొత్తు లేదని తేల్చి చెప్పిన దీదీ లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్ లోని 42 చోట్లా టీఎంసీ పోటీ చేస్తుందని వెల్లడి ఎన్నికల ఫలితాల తర్వాతే పొత్తుల గురించి ఆలోచిస్తామన్న దీదీ ఇండియా కూటమిలో ప్రధాన పార్టీలలో ఒకటిగా…
Whatsapp Image 2024 01 18 At 6.27.36 Pm

రాముడి ప్రాణప్రతిష్ఠ.. ఒక పూట సెలవు ప్రకటన

జనవరి 22న అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కీలక ప్రకటన చేశారు. ఆ రోజు దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులకు ఒకపూట సెలవు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. యూపీ, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, హరియాణాలో ఇప్పటికే…

వంటగ్యాస్ e-KYCపై కీలక ప్రకటన

హైదరాబాద్: వంట గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఈ-కేవైసీ చేసుకోవాల్సిందేనని గ్యాస్ కంపెనీలు నిర్ణయించడంతో ప్రజలు గ్యాస్ ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. అయితే ఈ-కేవైసీ కోసం గ్యాస్ ఏజెన్సీ ఆఫీసుల వద్దకు రావాల్సిన అవసరం లేదని ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ తెలిపింది.…

కాంగ్రెస్‌లోకే పొంగులేటి, జూపల్లి రేపే ప్రకటన

ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కూడా!రేపు ప్రెస్‌మీట్‌లో ప్రకటించనున్న నేతలుఅమిత్‌షా ఖమ్మం టూర్‌కు ఒకరోజు ముందే..బీజేపీకి నిరాశ.. కాంగ్రెస్‌ పార్టీలో జోష్‌ఖమ్మం అసెంబ్లీ బరిలోకి పొంగులేటి? సాక్షిత హైదరాబాద్‌:బీఆర్‌ఎస్‌ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరికకు ముహూర్తం ఖరారైంది.…

శాసనమండలి సభ్యుల ఎన్నికల్లో వైసీపీ తరపున అభ్యర్థులను ప్రకటన

Announcement of candidates on behalf of YCP in the election of members of the Legislative Council శాసనమండలి సభ్యుల ఎన్నికల్లో వైసీపీ తరపున అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో శాసనసభ్యుల కోటా నుండి కైకలూరు మాజీ శాసనసభ్యులు…

You cannot copy content of this page