ఎల్లారెడ్డి నియోజకవర్గం: మహాత్మ జ్యోతిబా పూలె జయంతి సందర్బంగా పూలె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్
రాజ్యాంగాన్ని మారుస్తాం అంటున్న బీజేపీ నాయకులను ఓడించడమే జగ్జీవన్ రామ్ కి మనమిచ్చే నివాళులు.సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ సాక్షిత : బాబు జగ్జీవన్ రామ్ 117 వ జయంతి సందర్భంగా జగతగిరిగుట్ట బుద్ధ విహార్లో గల బాబు జగ్జీవన్…
ముక్తి నారాయణ కు దయాకర్ రెడ్డి నివాళులు ఏన్కూరు మండలంలోని కాలనీ నాచారంలో ఆదివారం జరిగిన మాజీ ఎంపీపీ ముక్తి వెంకటేశ్వర్లు తండ్రి ముక్తి నారాయణ దశదిన కర్మ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్…
డాక్టర్ వెలివెల రాజేంద్ర ప్రసాద్ కి నివాళులు అర్పించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ .. .. మైలవరం సమీపంలోని చీమలపాడు గ్రామంలో ప్రముఖ హోమియోపతి వైద్య నిపుణులు డాక్టర్ వెలివెల రాజేంద్ర ప్రసాద్ మృతి చెందడంతో.. ఆయన పార్థివ…
గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండల పరిధిలోని బిజ్వారం గ్రామంలో సత్యాగ్రహమే ఆయుధంగా అహింసా మార్గంలో పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బిజ్వారం గ్రామంలోని గాంధీ విగ్రహాన్నికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్…
బూర్గంపహాడ్ మండలం మొరంపల్లి బంజర కి చెందిన గొంది చిన్నపరెడ్డి మరణించిన విషయం తెలుసుకుని వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో…
విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, పద్మ శ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్బంగా వారి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన డిప్యూటీ మేయర్, సాక్షిత : విశ్వ విఖ్యాత నట సార్వభౌమ.. దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి…
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల జెడ్పీఛైర్మన్లు, జిల్లా అధ్యక్షులు దివంగత జనగామ జడ్పీఛైర్మన్ పాగాల సంపత్రెడ్డి కి పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నివాళులు అర్పించాలి – పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు జనగామ జడ్పీఛైర్మన్ పాగాల సంపత్రెడ్డి పార్ధివదేహానికి బీఆర్ఎస్…
బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు, జెడ్పి ఛైర్మన్ పాగాల సంపత్ రెడ్డి పార్ధివదేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులు అర్పించారు. అనంతరం సంపత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బీఆర్ఎస్ వ్యవస్థాపక…
కృష్ణా జిల్లా మచిలీపట్నం మచిలీపట్నంలోని సువర్ణ కళ్యాణ మండపంలో గాంధీ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్