మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ప్రజలను మోసం చేసిన డబ్బులతోనే చీరలు పంపిణీ

మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు ప్రజలను మోసం చేసిన డబ్బులతోనే చీరలు పంపిణీ చేస్తున్నాడని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు విమర్శించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ…

పేదల సొంతింటి కలను సాకారం చేసిన గొప్ప నాయకుడు, మనసున్న మహారాజు ముఖ్యమంత్రి కేసీఆర్

పేదల సొంతింటి కలను సాకారం చేసిన గొప్ప నాయకుడు, మనసున్న మహారాజు ముఖ్యమంత్రి కేసీఆర్ పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చుకునేందుకు అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుఎంతో పారదర్శకంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల అర్హుల…

డబల్ బెడ్రూంల కోసం ఎదురుచూస్తున్న పేదలను మోసం చేసిన కేసీఆర్ ప్రభుత్వం.

సీపీఐ, సీపీఎం కార్యదర్శులు ఉమా మహేష్, కీలుకాని లక్ష్మణ్. బహదూరపల్లి లోని డబల్ బెడ్రూంలను నేడు ప్రారంభోత్సవం సందర్భంగా అప్లై చేసుకున్న ప్రతిఒక్కరిని పరిశీలించకుండా కొంతమందికి మాత్రమే కేటాయించడాన్ని నిరసిస్తూ సీపీఐ, సీపీఎం నాయకులు డబల్ బెడ్రూంల ప్రారంభోత్సవం సందర్భంగా ధర్నా…

తిరుపతి నియోజక వర్గ పరిధిలో తొలగించబడిన ఓటర్ జాబితా ను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసిన కలెక్టర్, కమిషనర్

తిరుపతి, :భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తేదీ 06.01.2022 నుండి 31.03.2023 వరకు ఓటర్ల జాబితాలో జరిగిన తొలగింపులను క్షేత్ర స్థాయిలో వెరిఫై చేయాలని ఇచ్చిన సూచనల మేరకు నేడు తిరుపతి నియోజకవర్గం లోని పలు పోలింగ్ బూత్ ల…

నోట్ బుక్స్, గడియారం & గొడుగులు పంపిణీ చేసిన బీజేపీ నాయకుడు, కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్

జగద్గిరిగుట్ట జెడ్పి హైస్కూల్, ఎంపిపిఎస్ విద్యార్థులకు నోట్ బుక్స్, గడియారం & గొడుగులు పంపిణీ చేసిన బీజేపీ నాయకుడు, కేకేఎం ట్రస్ట్ చైర్మన్ కూన శ్రీనివాస్ గౌడ్ … కష్టపడి చదివే ప్రతి విద్యార్థికి తాను అండగా ఉంటా.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం:…

నరేంద్ర మోదీ కి పాలాభిషేకం చేసిన మహిళలు ,బిజెపి శ్రేణులు

రక్షా బంధన్ కానుకగా గ్యాస్ ధర తగ్గించిన మోదీ కి ధన్యవాదాలు తెలిపారు.. బుధవారం గద్వాల పట్టణంలోని పాత బస్టాండ్ వైయస్సార్ చౌక్ దగ్గర జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు టి కృష్ణవేణి ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిలిండర్…

ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో భాగ లింగంపల్లి వద్ద ఏర్పాటు చేసిన రాంనగర్ మునిసిపల్ వార్డు కార్యాలయాన్ని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్

ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో భాగ లింగంపల్లి వద్ద ఏర్పాటు చేసిన రాంనగర్ మునిసిపల్ వార్డు కార్యాలయాన్ని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ స్థానిక శాసనసభ్యుడు ముటా గోపాల్, కార్పొరేటర్ రవి చారి, అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. ఈ…

ఆనంద్ నగర్లో పోచమ్మ గుడి ఆలయ పునర్ నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,130 సుభాష్ నగర్ డివిజిన్ పరిధిలోని సూరారం మార్కెట్ రోడ్ ఆనంద్ నగర్లో పునర్ నిర్మాణం చేపడుతున్న పోచమ్మ ఆలయ నిర్మాణ పనులకు ఈరోజు ఎమ్మెల్యే కె పి వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా…

5వ రోజు పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు మంత్రి భారాస పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు ఆదేశాల మేరకు..శేరిలింగంపల్లి శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పిలుపుమేరకు 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆల్విన్…

బాక్స్ కల్వర్ట్ మరియు వరద నీటి కాల్వ పనులకు శంకుస్థాపన చేసిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా రూ. 4 కోట్ల నిధులతో చేపట్టనున్న బాక్స్ కల్వర్ట్ మరియు వరద నీటి కాల్వ నిర్మాణం పనులకు ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ…

You cannot copy content of this page