నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ కు ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు

కంటి ఇన్ఫెక్షన్ తో బాధపడుతూనే ప్రజలతో మమేకం అవుతున్న అనిల్ కుమార్ యాదవ్ అనిల్ ను కలిసేందుకు,సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్న పల్నాడు ప్రజలు

నాగర్ కర్నూల్ పార్లమెంటు అభ్యర్థికి ఘన స్వాగతం పలికిన గద్వాల మండల నాయకులు కార్యకర్తలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థి * సాక్షిత : గద్వాల నియోజకవర్గం లో పార్లమెంటు ఎన్నికలలో భాగంగా లో గద్వాల మండలం పరిధిలోని గోనుపాడు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి *ఎమ్మెల్యే బండ్ల…

ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఘన స్వాగతం పలికిన పెనుబోలు గ్రామస్తులు

సత్యసాయి జిల్లా….రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం గంతిమర్రి గ్రామ పంచాయతీ పెనుబోలు గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి, బికె. పార్థసారథి , రాప్తాడు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి పరిటాల సునీత…

సర్వేపల్లి లో మంత్రి కాకాణి 3వ సారి ఘన విజయం”

సర్వేపల్లి లో సోమిరెడ్డికి మరోసారి ఓటమి ఖరారు అయింది” “సోమిరెడ్డిని 5వ సారి ఓడించి ఘనంగా వీడ్కోలు పలకనున్న సర్వేపల్లి ప్రజలు” జరిగే ఎన్నికలలో సోమిరెడ్డికి డిపాజిట్ కూడా దక్కదు”మంత్రి కాకాణి కి బ్రహ్మరథం పట్టిన పొదలకూరు గ్రామప్రజలు” “కె ఆర్…

బాబూ జగ్జీవన్ రామ్ కు పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఘన నివాళి

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత భారత తొలి ఉప ప్రధాని, ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని పాలేరు లోని మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి…

తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య కురుమకు ఘన నివాళి….

తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య కురుమ 97వ జయంతి సందర్భంగా మల్కాజిగిరి చౌరస్తా లో బుధవారం ‌మల్కాజిగిరి నియోజకవర్గం అధ్యక్షులు జోగు వెంకటేష్ కురుమ ప్రధాన కార్యదర్శి మిరాల రామచంద్రయ్య కురుమ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి కార్యక్రమం నిర్వహించారు… దొడ్డి…

మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు కి ఘన స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు.

మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ కి మైలవరం నియోజవర్గ తెలుగు తమ్ముళ్లు ఘనంగా స్వాగతం పలికారు. తెలుగు యువత అధ్యక్షుడు లంకా లితీష్ అధ్వర్యంలో తెలుగు తమ్ముళ్ళు, పార్టీ నాయకులుఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు కి ఘన స్వాగతం పలికారు. రానున్న…

IND vs ENG: భారత్ దెబ్బకు ఇంగ్లాండ్ విలవిల.. ధర్మశాలలో ఘన విజయం.. 4-1తో సిరీస్ కైవసం

భారత్-ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ లో భాగంగా ధర్మశాలలో జరుగుతున్న చివరిదైన 5వ టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. అద్భుతమైన ఆటతో ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టింది భారత్. బాల్, బ్యాట్ తో రాణించి ఈ సిరీస్ ను 4-1తో కైవసం చేసుకుంది.…

ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టెస్ట్ లో భారత్ ఘన విజయం

3-1 తేడాతో సీరీస్ సొంతం చేసుకున్న భారత్ రెండు ఇన్నింగ్స్ లో అద్భుత ప్రదర్శన చేసిన ధృవ్ జురెల్ 5 వికెట్స్ తేడాతో భారత్ ఘన విజయం.

మల్లు వెంకటేశ్వర్లుకు ఘన నివాళి

మల్లు వెంకటేశ్వర్లు ప్రకృతి తెలిసిన వైద్యులు, వారి నిష్క్రమణ మల్లు కుటుంబానికి తీరని లోటు: బీపీ నాయక్ వైరా: మల్లు వెంకటేశ్వర్లు కి ఘన నివాళి అర్పించిన కాంగ్రెస్ నాయకులు బీపీ నాయక్. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కమల్లు…

You cannot copy content of this page