పలు కేంద్రాలను పరిశీలించి…జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ..జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, అధికారులు, మిల్లర్లతో సమీక్షా నిర్వహించారు..మల్యాల మండలం రామన్న పెట్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు….ఈ సందర్భంగా మాట్లాడుతూ…రైతులు పండించిన వరి ప్రతీ గింజను…
జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ లో కమీషనర్ రోనాల్డ్ రోస్ , మరియు మేయర్ గద్వాల విజయలక్ష్మి , స్టాండింగ్ కమిటీ సమావేశంలో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ అల్లాపూర్ డివిజన్ సమస్యలను స్టాండింగ్ కమిటీలో…
మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ రావు ,ఎస్. ఈ సత్యనారాయణ తో కలిసి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో NMC ఆయా విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేషన్…
నూతనంగా శేరిలింగంపల్లి వెస్ట్ జోన్ జోనల్ కమీషనర్ గా బాధ్యతలు తీసుకున్న స్నేహ శబరీష్ ని మర్యాదపూర్వకంగా కలిసి బాధ్యతలు తీసుకునేందుకు శుభాకాంక్షలు తెలిపిన రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ .అనంతరం రామచంద్రపురం డివిజన్ అభివృద్ధికై చేర్చించడం జరిగింది. అలాగే ఆర్సిపురంలో…
విజ్ఞాన్ విద్యాలయ స్కూల్ NCC నేషనల్ క్యాడెట్ కార్ప్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొన డిప్యూటీ మేయర్, స్థానిక కార్పొరేటర్, కమీషనర్ …… సాక్షిత : ఆకుపచ్చని ఆవరణం కోసం పసిడి పచ్చని రాష్ట్రం కోసం చెట్లను నాటుదాం…
మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ తో కలిసి NMC ఆయా విభాగాల అధికారులతో కలిసి సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలో రోడ్డు నిర్మాణ పనులు,మరమ్మత్తులు,ప్యాచ్ వర్క్ పనులు,అదే విధంగా ఆయా…
మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ తో NMC అధికారులు శానిటేషన్ అధికారులు సిబ్బంది తో కలిసి సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలో ఆయా డివిజన్ పరిధిలో చెత్త శుభ్రం, కొన్ని…
సాక్షిత : మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ రావు కార్పొరేటర్లతో కలిసి ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలో సంరక్షకులతో నివసించే అనాథల సర్వే మరియు గృహలక్ష్మి పథకం యొక్క వివరాల…
పార్వతీపురం మన్యం జిల్లా రూ.లక్ష యాభై వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టబడిన మున్సిపల్ కమీషనర్ హెచ్.శంకర రావు… నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ ప్రొసీడింగ్స్, హౌస్ టాక్స్ విషయమై నాలుగు లక్షలు డిమాండ్ చేసిన కమీషనర్.. రెండు లక్షలకు ఒప్పందం…
సాక్షిత : నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో *మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * కమీషనర్ రామకృష్ణ రావు NMC ఆయా విభాగాల అధికారులతో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నిర్వహించబోయే కార్యక్రమాల గురించి వాటి…