రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధితకుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా… చెక్కును అందజేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్, మల్కాజిగిరి పార్లమెంట్ ఇంఛార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని దుండిగల్ తాండ-1కు చెందిన మాలోతు రాజు ప్రైవేట్ కార్…
Fluoride victim Ata Swami Kannumuta.. ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి కన్నుమూత.. నల్గొండ:అంశాల స్వామి.. ఈ పేరు తెలియని వారు ఉండరు. ఎందుకంటే.. ఫ్లోరోసిస్ రక్కసిపై యుద్ధం చేసిన వారిలో అంశాల స్వామి ఒకరు. ఫ్లోరోసిస్ నుంచి విముక్తి కల్పించాలని…
సాక్షిత : మునుగోడు నియోజకవర్గం శివన్న గూడెం లోని ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి మంత్రి కేటీఆర్ వెళ్లారు. స్వామితో పాటు ఆయన తల్లిదండ్రుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. భవిష్యత్ లోనూ అండగా…
Government’s key announcement in Nellore acid attack case- Rs. 5 lakh aid to the victim నెల్లూరు యాసిడ్ అటాక్ కేసులో ప్రభుత్వం కీలక ప్రకటన- బాధితురాలికి రూ.5 లక్షలు సాయం. సాక్షిత : నెల్లూరు జిల్లా…
కరెంటు షాక్ తో మృతి చెందిన బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే చొరవతో రూ.9 లక్షల పరిహారం అందజేత…సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని కళావతి నగర్ కు చెందిన జావిద్ (30) ఐడిపిఎల్ లోని ఓ మినీ…