రూ.205 కోట్లతో చేపడుతున్న ఫ్లై ఓవర్, రోడ్ల అభివృద్ధి పనులు

MLA's review with the authorities on the flyover and road development works being carried out at a cost of Rs.205 crores... రూ.205 కోట్లతో చేపడుతున్న ఫ్లై ఓవర్, రోడ్ల అభివృద్ధి పనులపై అధికారులతో…

చెరువులు, నాలాల అభివృద్ధి పనులపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష

MLA review with the officials on development works of ponds and canals చెరువులు, నాలాల అభివృద్ధి పనులపై అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని చెరువులు, నాలాల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

కార్పొరేషన్ అధికారులతో ఎమ్మెల్యే ఆర్కే రివ్యూ సమావేశం

MLA RK Review meeting with Electrical officials and Corporation officials మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఎలక్ట్రికల్ అధికారులతో మరియు కార్పొరేషన్ అధికారులతో ఎమ్మెల్యే ఆర్కే రివ్యూ సమావేశం… సాక్షిత : మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ…

గృహనిర్మాణశాఖకార్యాలయంలో సీఎం సమీక్ష

CM YS. Jagan's housing department camp office. గృహనిర్మాణశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష. సాక్షితఅమరావతి : గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఛైర్మన్‌ దవులూరి దొరబాబు, ఏపీ టిడ్కో…

చేనేత మగ్గం షెడ్ల నిర్మాణం పై సమీక్ష సమావేశం…

చేనేత మగ్గం షెడ్ల నిర్మాణం పై సమీక్ష సమావేశం… మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయం నందు కలెక్టర్ ఆదేశాల మేరకు చేనేత అధికారులతో, కార్పొరేషన్ అధికారులతో ఎమ్మెల్యే ఆర్కే ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు చేనేత మగ్గం షెడ్ల నిర్మాణం పై సమీక్ష సమావేశం…

పల్నాడు జిల్లా సమీక్ష సమావేశం

పల్నాడు జిల్లా సమీక్ష సమావేశం లో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి * *సాక్షిత : * పల్నాడు జిల్లా కేంద్రంలోని నరసరావుపేట పట్టణంలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన పల్నాడు జిల్లా సమీక్ష సమావేశంలో నరసరావుపేట శాసనసభ్యులు…

భూ రక్ష పథకం క్యాంపు కార్యాలయంలోసీఎంసమీక్ష

వైయస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూ రక్ష పథకంపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష. విద్యుత్, అటవీ, పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ముఖ్యమంత్రి ముఖ్యసలహాదారు అజేయ కల్లాం,…

సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు

ఈ నెల 20 వ తేదీన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అవనిగడ్డ పర్యటనను పురస్కరించుకొని జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి జోగి రమేష్ . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 20వ తేదీ…

మహిపాల్ రెడ్డిఎన్నికల ప్రచార సమీక్ష సమావేశం

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స్థానిక ఇంఛార్జి, పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఎన్నికల ప్రచార సరళి పైన…

విద్యాశాఖ పై సీఎం జగన్ సమీక్ష

విద్యాశాఖ పై సీఎం జగన్ సమీక్ష *సాక్షితతాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ తీరుతెన్నులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. క్యాంప్‌ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు.పాఠశాల విద్యాశాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, పాఠశాల…

You cannot copy content of this page