మునుగోడులో ప్రజలు బీఎస్పీని ఆదరిస్తున్నారు: ఆర్ఎస్ ప్రవీణ్ మునుగోడు మండలంలో బీఎస్పీ అభ్యర్థి శంకారాచారితో ఆర్ఎస్ ప్రవీణ్ కలిసి ప్రచారం నిర్వహించారు. మునుగోడులో ఓట్లు రాబట్టేందుకు ప్రధాన పార్టీల నేతలు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. విచ్చలవిడిగా డబ్బు, మద్యం,ఇతర వస్తువులు పంపిణీ…
సాక్షిత : పేద ప్రజలకు సైతం ఉపకరించే అధునాతన సదుపాయాల ఫంక్షన్ హాల్స్ ను సికింద్రాబాద్ లో నిర్మించామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. అడ్డగుట్ట లోని బోయ బస్తీ కమ్యూనిటీ హాల్ లో అడ్డగుట్ట డివిజన్ కు…
ప్రజల ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగనన్న... ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి నంద్యాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి లబ్ధి పొందిన 26 మందికి 15 లక్షల 45వేల రూపాయల చెక్కులకు ను నంద్యాల శాసనసభ్యులు శిల్ప…
This one’s for all you amazing people! It’s time to start grooving on @ThisIsDSP’s #OPilla now in Telugu
This one’s for all you amazing people! It’s time to start grooving on @ThisIsDSP’s #OPilla now in Telugu!Song out now, tune in: bit.ly/OPilla-Telugu tseries @TSeries #BhushanKumar @raqueebalam @SijuThuravoor @Aazad_Varadaraj @manojhemchandar…
చండూర్ మండలం బోరంగపర్తి గ్రామం కాంగ్రెస్ తెరాస పార్టీ నుండి ఇద్దరు మాజీ సర్పంచ్లు ఒక ఉపసర్పంచ్ ఐదుగురు వార్డు మెంబెర్స్ సహ సుమారు 100 మంది బీజేపీ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి ఎన్నికల ఇంచార్జ్ వివేక్ వెంకట్…
మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ని కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు… సాక్షిత : మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని బీజేపీ నాయకులు, అభిమానులు, ప్రజలు షాపుర్ నగర్…
ఎమ్మెల్యేకు దసరా శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, మహిళలు మరియు యువకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.
Happy Dussehra to all people of Telugu states తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ సాక్షిత గుడివాడ : తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక…
People politely met at the office in Shambhipur మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని జిల్లా పరిధిలోని ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వివిధ కాలనీలు, బస్తీలలో ఉన్న సమస్యలను…
Financial assurance for the health of poor people: Vikarabad MLA Dr. Metuku Anand పేద ప్రజల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ * సాక్షిత : వికారాబాద్ జిల్లా TRS పార్టీ…