Whatsapp Image 2024 01 23 At 11.02.39 Am

దేశ వ్యాప్తంగా JEE మెయిన్ పరీక్షలు

దేశ వ్యాప్తంగా రేపటి నుంచి JEE మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. NIT లో బ్యాచ్లర్స్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచ్లర్స్ ఆఫ్ ప్లానింగ్ లో ప్రవేశానికి బుధవారం పేపర్ -2 పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 27,29,30,31 మరియు ఫిబ్రవరి 1వ తేదీల్లో…

ఫతేనగర్ కు చెందిన రిక్షా కార్మికుడు శివ నాయక్ కొడుకు.. పవన్ నాయక్ JEE advance పరీక్షలో ఆల్ ఇండియా లెవల్లో 141 వ ర్యాంక్

ఫతేనగర్ కు చెందిన రిక్షా కార్మికుడు శివ నాయక్ కొడుకు.. పవన్ నాయక్ JEE advance పరీక్షలో ఆల్ ఇండియా లెవల్లో 141 వ ర్యాంక్ సాధించిన సందర్భంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు … అభినందిస్తూ ఆర్థిక సాయం అందించారు..…

ఏసీబీ వలలో ఆర్ డబ్ల్యూఎస్ జేఈఈ

RWS JEE in ACB net ఏసీబీ వలలో ఆర్ డబ్ల్యూఎస్ జేఈఈ బిల్లు మంజూరుకు రూ.20 వేలు డిమాండ్ ప్రభుత్వ కాంట్రాక్టు పనులకు ఏం బుక్ ఎంటర్ చేసి, బిల్లులు మంజూరు చేయడానికి రూ.20 వేలు లంచం తీసుకుంటూ దత్తిరాజేరు…

జీ పాళేం జగనన్న నిర్మాణాలను పరిశీలించిన కమిషనర్ అనుపమ

Commissioner Anupama inspected the constructions of Jee Palem Jagananna జీ పాళేం జగనన్న నిర్మాణాలను పరిశీలించిన కమిషనర్ అనుపమ సాక్షిత తిరుపతి : జగనన్న ఇళ్ళ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచిస్తూ జీ పాళెం జగనన్న లే…

జీ పాళెం జగనన్న ఇళ్ళను పరిశీలించిన కమిషనర్

జీ పాళెం జగనన్న ఇళ్ళను పరిశీలించిన కమిషనర్ అనుపమ అంజలి *సాక్షిత తిరుపతి : జగనన్న ఇళ్ళ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అనుపమ అంజలి అన్నారు. జీ పాళెం లే అవుట్ లోని ఇంటి…

You cannot copy content of this page