చేనేత పై కేంద్ర ప్రభుత్వం

Central Govt on handloom సాక్షిత : చేనేత పై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం GST ని వెంటనే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్…

ప్రజలకు మేలు చేసే TRS ప్రభుత్వం

TRS Govt that works for people సాక్షిత : ప్రజలకు మేలు చేసే TRS ప్రభుత్వం ను ఆశీర్వదించి KCR నాయకత్వాన్ని బలపర్చాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు.…

మాధవరం కృష్ణారావు ” తానదార పల్లి “లో తెరాసా

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యం లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు మేరకు…కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ” తానదార పల్లి “లో తెరాసా ప్రభుత్వం లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తున్నారు

గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం

సాక్షిత : వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం మృత్యుంజయపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు . ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి వద్దకు స్వయంగా వెళ్లి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్…

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌ అవార్డు,

Prestigious Times of India Group Award to Govt of Andhra Pradesh, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా గ్రూప్‌ అవార్డు, పోర్టు ఆధారిత మౌలిక వసతుల అభివృద్ధిలో ఏపీకి అవార్డు, దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా నిలిచిన…

గడప గడపకు ప్రభుత్వం” కార్యక్రమం

Gadapa Gadapaku Govt” programme సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా, 2వ రోజు పిడతాపోలూరు సచివాలయ పరిధిలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి…

ఇంజనీరింగ్ కాలేజీ ఫీజు1,26,500 /- చెక్కు రూపేణా చెల్లించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ

engineering-college-fee-126500-paid-by-check-govt-whip-arekapudi-gandhi కొండాపూర్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ బి బ్లాక్ కు చెందిన వీరన్న యాదవ్ (లేట్ ) సుభద్ర కుమారుడు సుమంత్ అనే పేద విద్యార్థికి ఉన్నత చదువులకోసం స్వంత డబ్బులతో ఈ విద్యా సంవత్సరంకు గాను ఇంజనీరింగ్ కాలేజీ…

పూజ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీ, డైమండ్ హైట్స్ కాలనీ లలో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీ రాగం నాగేందర్ యాదవ్ తో కలిసి ముఖ్యఅతిథిగా…

You cannot copy content of this page