గడప గడపకు ప్రభుత్వం” కార్యక్రమం

Spread the love

Gadapa Gadapaku Govt” programme





సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా, 2వ రోజు పిడతాపోలూరు సచివాలయ పరిధిలో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి .*

సోయందమ్మ పాళెం, దుత్తపాడు, పల్లెపాడుదిన్నె గ్రామాలలో మూడు మినరల్ వాటర్ ప్లాంట్లను ప్రారంభించిన మంత్రి కాకాణి.

గ్రామంలో ఇళ్ల స్థలాలు లేని కుటుంబాలకు ఇళ్లపట్టాలు అందజేసిన మంత్రి కాకాణి.

Related Posts

You cannot copy content of this page