డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే

MLA Goodem Mahipal Reddy inspected the statue of Dr. Babasaheb Ambedkar సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్ కూడలిలో త్వరలో ఏర్పాటు చేయనున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు స్థల పరిశీలన…

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కృష్ణకు ఘన నివాళులు

MLA Goodem Mahipal Reddy Tributes to Krishna సూపర్ స్టార్ కృష్ణ మరణం సినీ రంగానికి తీరని లోటు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కృష్ణకు ఘన నివాళులు సాక్షిత పటాన్చెరు : సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల…

నర్సాపూర్ బస్ డిపో వాళ్ళతో మాట్లాడిన గూడెం మహిపాల్ రెడ్డి

Narsapur Bus Depot – MLA Goodem Mahipal Reddy spoke to them నర్సాపూర్ బస్ డిపో వాళ్ళతో మాట్లాడిన – ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సాక్షిత : * గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామంలో చుట్టుపక్కల గ్రామ…

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించిన ఎమ్మెల్యే

MLA Goodem Mahipal Reddy who provided financial assistance to a poor family నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించిన – ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామంలో చింతల మల్లేష్ టైఫాయిడ్ జ్వరంతో…

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

నిరుపేద కుటుంబం మర్రిగని కుమార్ అంత్యక్రియలకు ఆర్థిక సహాయం: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గుమ్మడిదల మండలం బొంతపల్లి గ్రామానికి చెందిన మర్రిగని కుమార్ ఆదివారం మృతి చెందగ ఇట్టి విషయాన్ని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లిన…

గొప్ప మానవతావాది గూడెం మధుసూదన్ రెడ్డి

Goodem Madhusudan Reddy was a great humanitarian గొప్ప మానవతావాది గూడెం మధుసూదన్ రెడ్డి పటాన్చెరు నియోజకవర్గ వీఆర్ఏలకు ముందే దసరా పండుగ 180 మంది వీఆర్ఏలకు 10 వేల రూపాయల చొప్పున 18 లక్షలు రూపాయల ఆర్థిక సాయం…

ఉద్యమకారులను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

MLA Goodem Mahipal Reddy takes care of the activists ఉద్యమకారులను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. గుమ్మడిదల మండలం అన్నారం గ్రామంలో నివాసముండే J మహేశ్వర్ ఉద్యమకారుడు ఫిట్స్ వచ్చి కిందపడి తలకు…

సీసీ కెమెరాలు, సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి

రామచంద్రపురం డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, సైన్స్ ల్యాబ్ ను ప్రారంభించిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన స్థానిక కార్పొరేటర్లు.

You cannot copy content of this page