సూపర్ స్టార్ కృష్ణ మరణం సినీ రంగానికి తీరని లోటు
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
కృష్ణకు ఘన నివాళులు
సాక్షిత పటాన్చెరు : సూపర్ స్టార్ కృష్ణ మరణం పట్ల పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారత సినీరంగం మేరు శిఖరాన్ని కోల్పోయింది అన్నారు
.
ఈ సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కృష్ణ చిత్రపటానికి ఎమ్మెల్యే జిఎంఆర్, స్థానిక ప్రజాప్రతినిధులు, కృష్ణ విమాన సంఘం పటాన్చెరు నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు
.
అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ తన చిన్నతనం నుండి నేటి వరకు కృష్ణ అభిమానిగా కొనసాగుతున్నట్లు తెలిపారు. 1982-83 సంవత్సరంలో పటాన్చెరు పట్టణంలో కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి, సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.
350కి పైగా సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసిన కృష్ణ మరణం, తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని అన్నారు
తెలుగు సినీ రంగాన్ని దశాబ్దాల పాటు ఏలిన మహోన్నత వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ అని కొనియాడారు.
విభిన్న కుటుంబ కథా చిత్రాలతో పాటు, ప్రజలకు సామాజిక స్పృహ కల్పించే సాంఘిక చిత్రాల నటుడిగా
Spread the love నామ నిధులతో గ్రౌండ్ లో వసతులునామకు కృతజ్ఞతలు తెలిపిన వాకర్స్పెవిలియన్ గ్రౌండ్ లో వాకర్స్ ను కలిసి ఎన్నికల ప్రచారం చేసిన ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత బీఆర్ ఎస్…
Spread the love గత కొన్ని సంవత్సరాల గా ఖమ్మం జిల్లా , ఖమ్మం నగరం బోనకల్ రోడ్డులోని , శ్రీరామ్ నగర్, రోడ్ నెంబర్ 7 , ఏస్ బి ఐ బ్యాంక్ దగ్గర స్టడీ అబ్రాడ్ ఎం ఎం…
Spread the love జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇస్తాం అని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.. దీన్ని అడ్డుకోవాలని కుట్ర జరుగుతోంది.. రాహుల్ గాంధీ ఓబీసీ పక్షాన నిలబడ్డారు అని.. రిజర్వేషన్లు రద్దు చేయాలని అనుకుంటున్నారు.. బీజేపీకి వేసే ప్రతీ ఓటు..…
Spread the love బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిజాంపేట్ కార్పొరేషన్ గణనీయమైన అభివృద్ధి సాధించింది : డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్… . సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని…
Spread the love చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు మద్దతు కై ఇంటిటి ప్రచారం చేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ చేవెళ్ల గడ్డపై మూడో సారి హ్యాట్రిక్ గా బిఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం. శేరిలింగంపల్లి గడ్డ…
Spread the love పోలీసుల విధినిర్వహణలో చట్టాలపై అవగాహన, భాధ్యతయుతమైన విధులు చాల కీలకంపోలీసు విధులు, విధివిధానాలపై ట్రైనీ కానిస్టేబుళ్ల ఇంట్రాక్షన్ మీట్ లో పోలీస్ కమిషనర్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత చట్టాలను అమలు చేయడం, శాంతి సామరస్యాన్ని…
Spread the love బీసీ కులాలన్నీ ఏకమై కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలినాకు యాదవులు మద్దతుగా నిలవాలియాదవులు మాటిస్తే వెనక్కిపోరుయాదవుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు, తాతా మధు, వద్దిరాజు రవిచంద్ర ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత…
Spread the love ప్రధాని స్వర్గీయ ఇందిరా హయాంలోనేమెదక్ అభివృద్ధి, పేదలకు చేయూత నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి ప్రచార సభలోఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్…
Spread the love టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పరామర్శించారు. మధుయాష్కి గౌడ్ తల్లి అనసూయ ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలిసినదే. అనసూయ దశదినకర్మ…
Spread the love కామారెడ్డి రూరల్ కార్యకర్తల సమావేశం మీటింగ్, కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ జహీరాబాద్ పార్లమెంట్ కామారెడ్డి నియోజీకవర్గంకామారెడ్డి మండల BRS,BJP ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరికకాంగ్రెస్…