నర్సాపూర్ బస్ డిపో వాళ్ళతో మాట్లాడిన గూడెం మహిపాల్ రెడ్డి

Spread the love


Narsapur Bus Depot – MLA Goodem Mahipal Reddy spoke to them

నర్సాపూర్ బస్ డిపో వాళ్ళతో మాట్లాడిన – ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి


సాక్షిత : * గుమ్మడిదల మండలంలోని నల్లవల్లి గ్రామంలో చుట్టుపక్కల గ్రామ ప్రజలు బస్సు గురించి ఎన్నో అవస్థలు చెందుతున్నారని చెప్పి నల్లవల్లి ఎంపిటిసి కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే దృష్టికి బస్సు గురించి తీసుకెళ్లడం జరిగింది . నర్సాపూర్ డిపో వాళ్ళతో మాట్లాడి వారికి తన వినతి పత్రాన్ని డిపో వారికి అందించవలసిందిగా కోరారు

ఈ యొక్క వినతి పత్రాన్ని నర్సాపూర్ డిపో ఇన్చార్జి కి నల్లవల్లి గ్రామ సర్పంచ్ దోమడుగు శంకర్ , మాజీ సర్పంచ్ శ్రీనివాస్ ముదిరాజ్ , వార్డ్ సభ్యులు శంకర్ యాదవ్ , శివకుమార్ కలిసి ఈ యొక్క వినతి పత్రాన్ని అందజేశారు. నర్సాపూర్ డిపో ఇంచార్జ్ సానుకూలంగా స్పందించి అతి తొందరలో నల్లవల్లి గ్రామానికి బస్సు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తానని తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page