Varahi is the election campaign chariot of Janasena..that’s why we gave it that name వారాహి జనసేన ఎన్నికల ప్రచార రథం..అందుకే ఆ పేరు పెట్టాం వారాహి జనసేన పార్టీ ఎన్నికల ప్రచార రథం.. వారాహితో యాత్రకు…
People who gave invitations to MLA.. ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికలు అందజేసిన ప్రజలు… కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన పలు కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా…
People who gave invitations to MLA ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికలు అందజేసిన ప్రజలు… కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పలు కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
People who gave invitations to MLA… ఎమ్మెల్యేకు ఆహ్వాన పత్రికలు అందజేసిన ప్రజలు… కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు మరియు నాయకులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.…
MLA who gave courage after meeting BRS leaders.. బీఆర్ఎస్ నాయకులను పరామర్శించి.. ధైర్యాన్నిచ్చిన ఎమ్మెల్యే… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 27వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సింహా రెడ్డి కి ఇటీవలే బైపాస్…
RTC gave good news to students విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఆర్టీసీ హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాదులో బస్సు పాస్ కలిగి ఉన్న విద్యార్థులు ఇకపై హైదరాబాద్ ఆర్డినరీ బస్సులతో పాటు వివిధ ప్రాంతాలకు…
Twotown CI, TRA PIC CI who gave awareness to those who are preparing for the posts of SSI and Constable. ఎస్సై , కానిస్టేబుల్ పోస్టులకు ప్రిపేర్ అవుతున్న వారికి అవగాహన కల్పించిన టూటౌన్…
చదువుల తల్లికి చేయుతనిచ్చిన నర్సారెడ్డి భూపతిరెడ్డి . కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గండిమైసమ్మ లో నివసించే రామాంజనేయులు కుమార్తె విజిత మాధురి బి.ఫార్మసీ కోర్సు చదువుతుంది. ఆర్దికపరమైన ఇబ్బందులు తలెత్తడంతో చదువు కొనసాగించేందుకు ఇబ్బందిగా ఉండడంతో విషయం తెలుసుకుని వెంటనే వారిని పిలిపించి…
ఈ నెల 20 వ తేదీన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అవనిగడ్డ పర్యటనను పురస్కరించుకొని జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి జోగి రమేష్ . ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 20వ తేదీ…
హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ని ఎస్ ఆర్ నగర్ లోని తన నివాసంలో కలిసి మునుగోడు బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్టి ని డిస్ క్వాలిఫై చేయాలని రిప్రజెంటేషన్ ఇచ్చిన టిఆర్ఎస్ బృందం.. 18…