చదువుల తల్లికి చేయుతనిచ్చిన నర్సారెడ్డి భూపతిరెడ్డి .

Spread the love

చదువుల తల్లికి చేయుతనిచ్చిన నర్సారెడ్డి భూపతిరెడ్డి .


కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గండిమైసమ్మ లో నివసించే రామాంజనేయులు కుమార్తె విజిత మాధురి బి.ఫార్మసీ కోర్సు చదువుతుంది.


ఆర్దికపరమైన ఇబ్బందులు తలెత్తడంతో చదువు కొనసాగించేందుకు ఇబ్బందిగా ఉండడంతో విషయం తెలుసుకుని వెంటనే వారిని పిలిపించి వారికీ కావలిసిన ఆర్దిక సహాయాన్ని అందచేసిన టిపిసిసి ప్రతినిధి,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .


ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి ,యువజన కాంగ్రెస్ నాయకులు మద్దికుంట నవీన్ రెడ్డి పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page