హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అలీ తలాబ్ చెరువు వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులను ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు . ఈ సందర్బంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లాడుతూ ఒకప్పుడు మురికి కూపం…
తిరుపతి నగరం నగరంలోని కూడళ్ళలో, రోడ్ డివైడర్ల లో చేపడుతున్న సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ పరిధిలోని ముత్యాల రెడ్డి పల్లి కూడలిలో జరుగుతున్న సుందరీకరణ పనులను…
అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గోల్నాక డివిజన్ లోని కృష్ణా నగర్ పార్కు సుందరీకరణ మరియు అభివృద్ధి పనులకు కార్పొరేటర్ శ్రీమతి దూసరి లావణ్యశ్రీనివాస్ గౌడ్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్కులో ప్రజలకు…
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అలీ తలబ్ చెరువు సుందరీకరణలో భాగంగా రూ.1 కోటి 83 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపడుతున్న అలుగు (తూము) నిర్మాణం, చెరువులో కలుషిత, వ్యర్థ జలాలు కలవకుండా మళ్లింపు పైప్ లైన్ నిర్మాణ పనులను…
124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జిఎచ్ఎంసి అధికారులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండలో గల హిందు స్మశానవాటికలో కోటి యాబై లక్షల రూపాయల అంచనా వ్యయంతో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా నిర్మిస్తున్న…
శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ఇంఛార్జి కమిషనర్ రామకృష్ణా రావు 4వ డివిజన్ డాక్టర్స్ కాలనీ నందనవనం పార్క్ ను స్థానిక స్వతంత్ర కార్పొరేటర్ శ్రీరాములు తో కలిసి సందర్శించి పరిశీలించారు. పార్క్ సుందరీకరణ పనులపై దృష్టి పెట్టాలని…
Beautification of link roads and ponds under Nizampet Municipal Corporation నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లింకు రోడ్లు, చెరువుల సుందరీకరణ పనులపై ఎమ్మెల్యే సమీక్ష… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హెచ్ఆర్డిసీఎల్ వారు చేపడుతున్న…