బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ పేలుళ్ల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేలుడు ప్రధాన సూత్రధారి అబ్దుల్ మతీన్ తాహా, బాంబును అమర్చిన ముసాబిర్ హుస్సేన్ను కోల్కతాలో అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఎన్ఐఏ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ఈ సందర్భంగా బెంగళూరులో…
పల్లె దవాఖానలో వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్, తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామంలోని పల్లె దవాఖాన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.…
లోక్ సభ ఎన్నికలకు ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అవగాహన కలిగివుండాలి. -అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన విధి విధానాల గురించి ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అవగాహన కలిగివుండాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్…
మడకశిర సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు సబ్ రిజిస్టార్ దామోదర్ తో పాటు,ప్రవేట్ రైటర్ షమి,సిబ్బంది నుంచి రూ లక్షలు పట్టుబడినట్లు సమాచారం..? అసలైన వివరాలను ACB అధికారులు వెల్లడిoచాల్సిఉంది. రాత్రి కూడ కొనసాగుతున్న సోదాలు అతిగా ప్రవర్తించిన సబ్…
శంకర్పల్లి: ఫిబ్రవరి 14: ( సాక్షిత న్యూస్): శంకర్పల్లి మునిసిపల్ నూతన కమిషనర్ జి శ్రీనివాస్ బుధవారం ఆయన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పాత కమిషనర్ జ్ఞానేశ్వర్ కు మునిసిపల్ సిబ్బంది వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ…
హైదరాబాద్ : హైదరాబద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలనం నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోని ఎస్ఐలు, కానిస్టేబుల్స్, హోమ్ గార్డ్స్ వరకు మొత్తం 82 మందిని సిబ్బందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల మాజీ…
అందని పోస్టల్ బ్యాలెట్లు… ………. సాక్షిత : ఆందోళనలో పోలింగ్ సిబ్బంది…. ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని భయమా…. భద్రాచల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సరెళ్ళ నరేష్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం సమీపిస్తున్న నేపథ్యంలో చిత్ర…
మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ తో NMC అధికారులు శానిటేషన్ అధికారులు సిబ్బంది తో కలిసి సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా కార్పొరేషన్ పరిధిలో ఆయా డివిజన్ పరిధిలో చెత్త శుభ్రం, కొన్ని…
జిల్లా సంక్షేమ అధికారి సుమ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: క్షేత్రస్థాయిలో అంగనవాడి సిబ్బంది నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని జిల్లా సంక్షేమ అధికారి సుమ అన్నారు. శనివారం నూతన కలెక్టరేట్ జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో సిడిపివోలు, ఏసిడిపివోలతో మహిళా…
వరదల్లో చిక్కుకున్న వరద బాధితులకు అండగా దైర్యం చెప్పి సురక్షిత ప్రాంతాలకు తరలింపజేసిన పోలీస్ సిబ్బంది మరియు BRS రాష్ట్ర నాయకులు చల్లా నారాయణ రెడ్డి
గంగారాం గ్రామంలో నిన్న రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా వరదల్లో చిక్కున్న విషయం తెలుసుకొని హుటాహుటిన వెళ్లి ప్రజలందరికి దైర్యం చెప్పి, వారికి “నేనున్నా అనీ భరోసా “ఇచ్చి, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మీశ్రా తో మాట్లాడి ఇక్కడ…