రాప్తాడు సిద్ధం సభ- సీఎం జగన్ స్పీచ్ పాయింటర్స్ (4)
అనంతపురం: సిద్ధం సభకు సర్వం సిద్ధం అయింది. అనంతపురం జిల్లా రాప్తాడులో రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ జరగనుంది. రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో హాజరుకానున్నారు. సార్వత్రిక…
బెనోని:ప్రతిష్ఠాత్మకమైన అండర్19 వన్డే ప్రపంచకప్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధ మైంది. ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపి యన్ టీమిండియా మాజీ విజేత ఆస్ట్రేలియాతో తలపడుతుంది. రెండు జట్లలోనూ ప్రతిభావం తులైన ఆటగాళ్లకు కొదవలేదు. సౌతాఫ్రికా వేదికగా జరుగు తున్న…
ఈ క్రమంలో మరో అడుగు ముందుకేయనున్నారు వైఎస్ జగన్. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు వచ్చిన చివరి నెల ఇదే కావడంతో జగన్ జోరు పెంచారు. ఈ నెలలో ముఖ్యమైన అన్ని కార్యక్రమాలను పూర్తి చేయనున్నారు. దీనికి సంబంధించిన ఓ షెడ్యూల్…
Telangana Assembly Election 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది.. ఇక, ప్రలోభాల పర్వం జోరుగా సాగుతోంది.. మరోవైపు.. తెలంగాణలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 119. బరిలో వున్న అభ్యర్థులు 2,290 మంది.. వారిలో మహిళలు 221 మంది కాగా,…
నిజామాబాద్ రూరల్ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సాక్షిత : తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 80 సీట్లకు ఒక్క సీటు తగ్గినా ఏ శిక్షకైనా సిద్ధం అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిజామాబాద్…
తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి శ్రీమతి హరిత ఐఏఎస్ సాక్షిత : తిరుపతి నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో గత ఎన్నికల్లో జరిగిన సంఘటనలపై నివేదిక సిద్ధం చేయాలని తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్…
రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం చేసిన, బ్యాలేట్, కంట్రోల్ యూనిట్లు. ఈ రోజు 15..9..23 శుక్రవారం,ఒంగోలు ఈవీఎం గోడౌన్ నందు ఈ మధ్య కొత్తగా వచ్చిన ఈవీఎం లు బ్యాలెట్ యూనిట్లు 1250, కంట్రోల్ యూనిట్లు 5440 లను ఈ రోజు…
2 ఎకరాలలో 395 లక్షల రూపాయలతో, అత్యాధునిక హంగులతో, సకల సౌకర్యాలతో మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం
*సాక్షిత ; 2 ఎకరాలలో 395 లక్షల రూపాయలతో, అత్యాధునిక హంగులతో, సకల సౌకర్యాలతో మల్టిపర్పస్ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం . త్వరలోనే మంత్రి ,బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయబడును. ప్రభుత్వ…
హైదరాబాద్:సరూర్నగర్ చెరువులోకి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యాయి. సరూర్ నగర్ చెరువులో గేట్లు ఎత్తివేతకు అధికారులు సిద్ధమవుతున్నారు. అంతకు ముందే గేట్ల వద్ద ఉన్న చెత్తను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించే పనిలో…