తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేదం పాటించాకపోతే తగిన చర్యలు తీసుకుంటామని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ హెచ్చరికలు జారీ చేసారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉదయం ఐదు గంటల నుండి…
యూపీఏ హయాంలో రూ. 12 లక్షల కోట్ల దోపిడీ చేశారు 2047 నాటికి పేదరికం లేని దేశంగా.. అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించుకుందాం మెజార్టీ పార్లమెంట్ సీట్లు భాజపా గెలవడం ఖాయం కాంగ్రెస్ గెలిచేది లేదు.. ఇచ్చిన హామీలు అమలు చేసేది…
తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డిని, అదేవిధంగా తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష వద్దకు వెల్లి తిరుపతి నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా భాద్యతలు చేపట్టిన కమిషనర్ అధితి సింగ్ మర్యాద పూర్వకంగా కలిసినారు.
తిరుపతి పుణ్యక్షేత్రం అభివృద్దికి అందరిని సమన్వయం చేసుకొని కృషి చేస్తానని తిరుపతి నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అధితి సింగ్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాంబర్లో పదవి భాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మాట్లాడుతూ…
హైదరాబాద్:ఖలిస్థాన్ ఉగ్రవాది, నిషేధిత సిక్స్ ఫర్ జస్టిస్, ఎస్ఎఫ్జే సంస్థ అధినేత గురు పత్వంత్ సింగ్ పన్నూన్ తాజాగా మరోసారి బెదిరిం పులకు పాల్పడ్డాడు. ఈనెల 13 లేదా ఒక్కరోజు ముందు రోజైనా పార్ల మెంట్పై దాడి చేస్తామని హెచ్చరించాడు ఈ…
గురు గోవింద్ సింగ్ నగర్ కాలనీలో పర్యటించిన జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ మమత మరియు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ *
సాక్షిత : 124 డివిజన్ పరిధిలోని పి జె ఆర్ నగర్ కాలనీ మరియు గురు గోవింద్ సింగ్ కాలనీలో వరద నీరు రోడ్లమీద పొంగి ప్రవహిస్తుండడంతో నిన్నటి నుండి కొనసాగుతున్న సహాయక చర్యలలో భాగంగా కూకట్పల్లి జోన్ జోనల్ కమిషనర్…
124 డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్ మరియు గురుగోవింద్ సింగ్ కాలనీలలో వరద నీరు రోడ్ల మీదకు పొంగుతుందని సమాచారం అందుకున్న కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ హుటాహుటిన అక్కడకు చేరుకుని, జిఎచ్ఎంసీ సిబ్బంది మరియు ఏమార్గన్సీ సిబ్బందితో కలిసి సహాయక…
YSRCP గుంటూరు జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులుగా సింగ్ నరసింహారావు గారిని ఎంపిక చేసిన సందర్బంగా వారు గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు
YSRCP గుంటూరు జిల్లా గ్రీవెన్స్ సెల్ అధ్యక్షులుగా సింగ్ నరసింహారావు గారిని ఎంపిక చేసిన సందర్బంగా వారు గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు గారిని నగర పాలక సంస్థలోని మేయర్ ఛాంబర్ నందు…
హైదరాబాద్… వీహెచ్.. పీసీసీ మాజీ చీఫ్ భట్టి పాదయాత్ర బహిరంగ సభకి హిమాచల్ ప్రదేశ్ సీఎం సుక్వింధర్ సింగ్ సుక్కు వస్తున్నారు. మే 25న జడ్చర్లలో కాంగ్రెస్ బహిరంగ సభ ఉంటుంది. భట్టి, రేవంత్ ఇద్దరు తిరుగుతూ పార్టీని బలోపేతం చేస్తున్నారు.…
భగత్ సింగ్ స్పూర్తితో యువత ముందుకు సాగాలి- డీఎస్పీ కిశోర్ కుమార్ప్రెస్,క్లబ్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విజయవంతమైన రక్తదాన శిబిరం సాక్షితప్రకాశం జిల్లా మార్కాపురం: దేశ స్వేచ్చా, స్వాతంత్ర్యాల కోసం ఉరికొయ్యకేగి బలిదానమైన విప్లవ వీరుడు భగత్,సింగ్ స్పూర్తితో యువత ముందుకు…