రూ.19.72 లక్షల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎల్ఓ సీ లను అందజేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన 39 మంది లబ్ధిదారులకు రూ.12 లక్షల 72…
సాక్షిత : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 2,19,000/- రెండు లక్షల పంతొమిది వేల రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF- చెక్కులను బాధిత…
శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 13,69,000/- పదమూడు లక్షల అరవై తొమ్మిది వేల రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF- చెక్కులను బాధిత కుటుంబాలకి…
ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి పిలుపు సాక్షీత ఖమ్మం బ్యూరో చీఫ్: ఎడతెరిపి లేకుండా గతకొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్ని జలమయమైయాయని ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో నివసించే వారికి కావాల్సిన తక్షణ సహాయ చర్యల్లో ఉమ్మడి…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 13 మంది లబ్దిదారులకు రూ.5.81 లక్షల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు శంభీపూర్…
హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కొనసాగుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, బోరబండ, కూకట్పల్లి, మాదాపూర్, ఫిల్మ్నగర్ తదితర ప్రాంతాల్లో లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. చాలా చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జీహెచ్ఎంసీ…
హైదరాబాద్ పంజాగుట్టలోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హాస్పిటల్ లో అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లి తాండ కు చెందిన ఏమ్.శాంతి D/0 పెద్ద గోపాల్ కి చికిత్స నిమిత్తం 2,50,000 రూపాయల విలువ గల LOC కాపీను బాధిత కుటుంబ…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన 13 మంది లబ్దిదారులకు రూ.5.81 లక్షల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు శంభీపూర్…
గ్రూప్ ఫోర్ 4 పరీక్ష కోసం దూర ప్రాంతాల నుండి వచ్చిన అభ్యర్థులకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాలకు దారి చూపించి సహాయ పడ్డారు జమ్మికుంట బస్టాండ్ వద్ద. యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు సజ్జద్ మొహమ్మద్ మాట్లాడుతూ…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం సర్కిల్ చంద్రగిరి నగర్ కు చెందిన ఎస్.రాజు కుమార్తె శరణ్య అనారోగ్య సమస్యతో బాధపడుతుంది. చికిత్స చేయించుకునేందుకు ఆర్థిక సమస్యలున్నాయని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారిని అశ్రాయించారు.…