వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు

Spread the love

శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF) ద్వారా మంజూరైన 13,69,000/- పదమూడు లక్షల అరవై తొమ్మిది వేల రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF- చెక్కులను బాధిత కుటుంబాలకి కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ , రాగం నాగేందర్ యాదవ్ ఉప్పలపాటి శ్రీకాంత్ , మాజీ కార్పొరేటర్ మాధవరం రంగరావు తో కలిసి అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరి అయిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి అని

CMRF – వివరాలు

సుమలత, వివేకానంద నగర్ ,19000/-
రేఖ, నల్లగండ్ల ,34000/-
ఫాతిమా బేగం ,ఆల్విన్ కాలనీ ,54000/-
కృష్ణారావు ,వెంకటపాపయ్య నగర్ ,60000/-
రాజు ,నల్లగండ్ల ,86500/-
ప్రభు ,వేంకటేశ్వరనగర్ ,60000/-
నవ్య ,జనప్రియ నగర్ ,30000/-
సంధ్యారాణి ,పాపిరెడ్డి నగర్ ,18000/-
వెంకటేశ్వర్లు ,పాపిరెడ్డి కాలనీ ,60000/-
హేమలత ,ఎల్లమ్మబండ ,38500/-
శ్రవణ్ కుమార్ ,గోపాల్ రెడ్డి నగర్ ,18000/-
శ్రీనివాస్ ,ఇందిరానగర్ ,15000/-
శాంతి ,అంజయ్య నగర్ ,60000/-
నవ్య శ్రీ ,ఇజ్జత్ నగర్ ,8000/-
విజయ్ కుమార్ ,రామ్ నరేష్ నగర్ ,36000/-
మల్లేష్ ,ఆల్విన్ కాలనీ ,300000/-
కిషన్ ,తార నగర్ ,24000/-
సాగర్ గౌడ్ ప్రగతి నగర్ ,24000/-
శాంత ,వెంకటేశ్వర నగర్ ,60000/-
సుమిత్ర, శాంతి నగర్ ,60000/-
కె లక్ష్మి ,శేరిలింగంపల్లి ,29000/-
నర్సింహా చారి ,ఎల్లమ్మబండ ,200000/-
సయ్యద్ గౌసియా బేగం ,న్యూ హఫీజ్ పేట్,27000/-
పద్మ,ఆర్ పి కాలనీ ,24000/-
శ్రీను ,ఆదర్శ్ నగర్ ,24000/-

మొత్తం 13,69,000 /- పదమూడు లక్షల అరవై తొమ్మిది వేల రూపాయలుగా మంజూరి అయినవి అని,అదేవిధంగా ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్ గాంధీ పునరుద్గాటించారు . అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని.. ప్రభుత్వ విప్ గాంధీ ఈ సందర్బంగా తెలియచేశారు.ఈ సందర్భంగా వైద్య చికిత్స కి సహకారం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి , ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము అని బాధితుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ విరేశం గౌడ్, వివేకానంద నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సమ్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీ నాయకులు బ్రిక్ శ్రీనివాస్,ప్రసాద్, కాశినాథ్ యాదవ్,గుమ్మడి శ్రీనివాస్, మోజేశ్, చంద్రమోహన్ సాగర్, శివ సాగర్, విద్యాసాగర్, భాను, రాము,లక్ష్మీ , తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page