పరీక్ష కేంద్రాలకు దారి చూపించి సహాయ పడ్డారు

Spread the love

గ్రూప్ ఫోర్ 4 పరీక్ష కోసం దూర ప్రాంతాల నుండి వచ్చిన అభ్యర్థులకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాలకు దారి చూపించి సహాయ పడ్డారు జమ్మికుంట బస్టాండ్ వద్ద. యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు సజ్జద్ మొహమ్మద్ మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి వచ్చిన గ్రూప్ 4 ఫోర్ పరీక్ష రాసే అభ్యర్థులు సెంటర్ లకు దారి తెలియక అయోమయానికి, ఇబ్బందులకు గురి కాకుండా పరీక్షా కేంద్రాల కు వెళ్ళే దారి చూపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు దౌలత్ , సాయి చరణ్ , రాంరెడ్డి , నాగరాజ్ , సాయి , అక్షయ్ రాజ్ అభ్యర్థులకు సహాయ పడ్డారు.

Related Posts

You cannot copy content of this page