ఎన్నికల ఏజెంట్లు ఉదయం 5 గంటలకే పోలింగ్ కేంద్రాలకు రావాలి.

167 – తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ సాక్షిత : మే 13 వ తేదీ పోలింగ్ రోజున ఉదయం 5గంటలకే అభ్యర్థులు, ఏజెంట్లు రావాలని 167 – తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదితి సింగ్ ఒక…

రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కేంద్రాలకు తేవాలి.

రైతులకు ప్రభుత్వ మద్దతు ధర కల్పించాలి. దళారి వ్యవస్థ పై గట్టి నిఘా. వసతులు సరిగా లేకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం. జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట్రావ్ . రైతులు నాణ్యమైన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తెచ్చి ప్రభుత్వ మద్దతు ధర…

పోలింగ్ కేంద్రాలకు సంబంధించి జాబితా సిద్ధం చేయలి.

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ ……. ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత రానున్న లోకసభ ఎన్నికల నిర్వహణకై పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ నూతన కలెక్టరేట్…

పరీక్ష కేంద్రాలకు దారి చూపించి సహాయ పడ్డారు

గ్రూప్ ఫోర్ 4 పరీక్ష కోసం దూర ప్రాంతాల నుండి వచ్చిన అభ్యర్థులకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పరీక్ష కేంద్రాలకు దారి చూపించి సహాయ పడ్డారు జమ్మికుంట బస్టాండ్ వద్ద. యూత్ కాంగ్రెస్ హుజూరాబాద్ నియోజకవర్గం ఉపాధ్యక్షులు సజ్జద్ మొహమ్మద్ మాట్లాడుతూ…

అంగనవాడి కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు నాణ్యతతో కూడిన సేవలందించాలి

అంగనవాడి కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు నాణ్యతతో కూడిన సేవలందించాలి.జిల్లా సంక్షేమ అధికారిణి జి.జ్యోతిసాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: అంగనవాడి కేంద్రాలకు వచ్చే లబ్ధిదారులకు నాణ్యతతో కూడిన సేవలందించాలని జిల్లా సంక్షేమ అధికారిణి జి.జ్యోతి అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం…

You cannot copy content of this page