అత్యాచారం కేసులో A1 ముద్దాయి కి 10 సంవత్సరాల జైలు శిక్ష

అత్యాచారం కేసులో A1 ముద్దాయి కి 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు 5000 జరిమానా,A4 ముద్దాయికి 3 సంవత్సరాలు జైలు శిక్ష మరియు 5000 రూపాయలు జరిమానా విధించిన గౌరవ కృష్ణ జిల్లా 9 వ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి…

20 సంవత్సరాల తర్వాత గ్రామస్తుల కల నెరవేర్చిన ఎమ్మెల్యే నంబూరు

20 సంవత్సరాలుగా ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చెలించిపోయిన పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకరరావు వెంటనే బెల్లంకొండ, కొత్తపాలెం గ్రామాల మధ్య 5 కిలోమీటర్ల తారు రోడ్డును 1 కోటి 2 లక్షల రూపాయలతో నిర్మించారు. కొత్తపాలెం గ్రామప్రజలు గత 20…

జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ 0 నుంచి 15 సంవత్సరాల పిల్లల కి ఉచితంగా హార్ట్ సర్జరీ

జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ యాజమాన్యం వారు 31 మార్చి 2024 వరకు 0 నుంచి 15 సంవత్సరాల పిల్లల కి ఉచితంగా హార్ట్ సర్జరీ లు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ కార్డు కాని మరి ఏ ఇతర కార్డు ల అవసరం లేదు…
Whatsapp Image 2023 11 14 At 4.48.57 Pm

గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తిరిగి BRS పార్టీ

బేగంపేట డివిజన్ లోని దేవిడి, తబేలా, వికార్ నగర్, భగవంతా పూర్ లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో అడుగడుగునా ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంత్రికి నుదుటన కుంకుమ తిలకం దిద్ది మంగళ హారతులు పట్టారు. ఈ…

ఎన్నో సంవత్సరాల తమ కలను సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

సాక్షిత : ఎన్నో సంవత్సరాల తమ కలను సాకారం చేసిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానిదేనని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం…

ఒకటి నుండి 19 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు నులిపురుగు నివారణ మాత్రలు వేయాలి.

ఒకటి నుండి 19 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు నులిపురుగు నివారణ మాత్రలు వేయాలి.జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: ఒకటి నుండి 19 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు నులిపురుగు నివారణ మాత్రలు వేయాలని…

తాజ్‌మహల్‌ను తాకిన యమున.. 45 సంవత్సరాల తర్వాత తొలిసారి

గడచిన 45 సంవత్సరాల్లో తొలిసారి అన్నట్టుగా యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల్లో ఒకటిగా పేరొందిన తాజ్‌ మహల్‌ గోడలను యమునా నదీ జలాలు తాకాయి. నదిలో పెరిగిన నీటి మట్టంతో దసెహ్రా ఘాట్‌ నీట మునిగింది. దీంతో రామ్‌బాగ్‌, ఎత్మాదుద్దౌలా, జోహ్రీ…

విజయవాడ లో ఘోరం … ఆరు సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ డ్రైనేజీ కాలువలో పడిపోయాడు

విజయవాడలో గురునానక్ కాలనీలో ఎన్ఎసి కళ్యాణ మండపం పక్కన ఆరు సంవత్సరాల బాలుడు ఆడుకుంటూ డ్రైనేజీ కాలువలో పడిపోయాడు. బాలుడు కోసం డ్రైనేజీ లోకి దిగిన పోలీసులు.గంట పాటు వెతికినా దొరకని ఆచూకీ.రెండు రోజుల నుండీ కురుస్తున్న వర్షాలకు కాలువలోకి భారీగా…

గుండెరు వాగుపై 100 సంవత్సరాల నాడు నిర్మించిన బ్రిడ్జి

ఏలూరుజిల్లా లింగపాలెం మండలం ఆసన్నగూడెం.కామవరపుకోట మండలం కళ్ళచెరువు గ్రామాల మధ్య ఉన్న గుండెరు వాగుపై 100 సంవత్సరాల నాడు నిర్మించిన బ్రిడ్జి వాగు మధ్యభాగం లో వంతెన రెండుముక్కలు గా విరిగి కుంగిపోయింది.సుమారు 10 ఏళ్ల నాడే వంతెన శిథిలావస్థకు చేరిన…

ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత ప్రజలకు కళ నేరవేరింది మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తర్వాత ప్రజలకు కళ నేరవేరింది మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ వెస్ట్ మారేడుపల్లి 01 మార్చ్ సాక్షిత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను వెస్ట్ మారేడ్ పల్లిలోని నివాసంలో కలిసిన ఒక మహిళ ఆనందం…

You cannot copy content of this page