టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి మరియు నియోజకవర్గ ఇంచార్జి కోలన్ హనుమంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సమక్షంలో కుత్బుల్లాపూర్ మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్లుతంగా లక్ష్మా రెడ్డి,కే.…
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశంపార్టీకి గట్టి షాక్ తగిలింది. ఇది పెద్ద ఎదురుదెబ్బే. ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్…
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలేలా ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.. నేడీ, రేపో కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలుస్తోంది.
రఘురామరాజు పాల్పడిన ఆర్ధిక నేరాల కేసుల మీద ఉన్న స్టేలను ఎత్తివేయాలంటూ తాజాగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీబీఐ. విద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పుతా అంటూ ₹950కోట్లకు పైగా బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని ప్రాజెక్టు నిర్మించకుండా సొంత ఖాతాలో వేసుకొని…
సర్వేపల్లి నియోజకవర్గంలో ఉధృతంగా కొనసాగుతున్న చేరికలు” “శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా “సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, ఆర్కాట్ పాలెం గ్రామం నుండి మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 50 కుటుంబాలు”…
వైసిపి ప్రధాన కార్యదర్శి టిడిపిలో చేరిక రాష్ట్ర వైఎస్ఆర్సిపి పార్టీకి ఎదురు గాలులు వీస్తున్నాయని వైసీపీ నాయకులంతా వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారని అలాగే వైసీపీ ప్రధాన కార్యదర్శి , రాష్ట్ర బిల్డర్ అసోసియేషన్ అధ్యక్షుడు , ఆర్యవైశ్య…
కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఈనెల 23వ తేదీ వరకు జ్యూడీషియల్ కస్టడీ.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. ఆమెకు ఈనెల 23వ తేదీ వరకు జ్యూడీషియల్ కస్టడీ విధిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు'(సీబీఐ…
ఊళ్లకు ఊళ్లుగా ఖాళీ అవుతున్న వైసీపీ సర్వేపల్లికి జీవితాన్ని అంకితం చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఆశీర్వదించేందుకు రాజకీయాలకు అతీతంగా ఏకమవుతున్న ప్రజానీకం తోటపల్లి గూడూరు మండలం వెంకన్నపాళెం పంచాయతీలో వైసీపీకి గుడ్ బై చెప్పేసిన పెద్దకాపు, ఉప సర్పంచ్ తో…
ఎల్లారెడ్డి MLA మదన్ మోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు. ఎల్లారెడ్డి నియోజకవర్గం: MLA క్యాంప్ కార్యాలయం నందు గాంధారీ టౌన్ తాజా మాజీ సర్పంచ్ సంజీవ్, సొసైటీ డైరెక్టర్ సాయి కుమార్( డిసిబి, డిసిఏం డైరెక్టర్), నాగ్లూర్ గ్రామ మాజీ…
ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీకి మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ లో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి పులి మామిడి రాజు హస్తం గూటికి చేరారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి…