సూర్యాపేట జిల్లా: విద్యుత్ షాక్ తో రైతు దుర్మరణం చెందిన సంఘటన మద్దిరాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మండల కేంద్రానికి చెందిన నెల్లుట్ల సోమయ్య రోజు మాదిరిగానే వ్యవసాయ బావి దగ్గరికి వెళ్లి వ్యవసాయ మోటార్ వద్ద స్టాటరు…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: కామేపల్లి మండలం పండితాపురం గ్రామానికి చెందిన 200 కుటుంబాలు బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తామంతా డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో పొంగులేటి శ్రీనన్న బాటలో నడుస్తామని స్పష్టం…
అశ్వారావుపేట లో బిఆర్ఎస్ కు భారీ షాక్? మూకుమ్మడి రాజీనామాలు చేసిన పొంగులేటి వర్గీయులు అశ్వారావుపేట(సాక్షిత న్యూస్) బిఆర్ఎస్ కు పొంగులేటి వర్గీయులు భారీ షాక్ ఇచ్చారు. స్థానిక పొంగులేటి క్యాంప్ కార్యాలయంలో బిఆర్ఎస్ కు రాజీనామా చేసారు. మాజీ ఎంపీ…
సుప్రీం కోర్టులో కవితకు షాక్… ఈడి నోటీసులపై షేక్ నిరాకరణ.. న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరుకావాలని ఈడీ ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలని ఆమె కోరారు. అయితే మధ్యంతర…
Big shock for Congress and BJP parties కాంగ్రెస్, బిజెపి పార్టీలకు భారీ షాక్ సాక్షిత : *మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిక మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాలాపూర్ గ్రామానికి చెందిన వివిధ…
shock to YCP in Rajolu, Bonthu Rajeswara Rao joins Janasena రాజోలులో వైసీపీకి షాక్, జనసేనలోకి బొంతు రాజేశ్వరరావు. రాజోలులో వైసీపీ షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత బొంతు రాజేశ్వరరావు వైసీపీకి రాజీనామా చేశారు. అంబేడ్కర్…
The government should immediately support the two families who died due to electric shock విద్యుత్ షాక్ తో మృతి చెందిన రెండు కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి – తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్ర…
కరెంటు షాక్ తో మృతి చెందిన బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే చొరవతో రూ.9 లక్షల పరిహారం అందజేత…సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని కళావతి నగర్ కు చెందిన జావిద్ (30) ఐడిపిఎల్ లోని ఓ మినీ…