మద్దిరాల లో విద్యుత్ షాక్ తో రైతు దుర్మరణం

Spread the love

సూర్యాపేట జిల్లా:
విద్యుత్ షాక్ తో రైతు దుర్మరణం చెందిన సంఘటన మద్దిరాల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే మండల కేంద్రానికి చెందిన నెల్లుట్ల సోమయ్య రోజు మాదిరిగానే వ్యవసాయ బావి దగ్గరికి వెళ్లి వ్యవసాయ మోటార్ వద్ద స్టాటరు కిందికి జరగడంతో దానిని స్టే వైర్ తో కట్టే సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ రావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు అతనికి ఒక భార్య ముగ్గురు కుమారులు ఉన్నారు. సంఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియవలసింది
….

Related Posts

You cannot copy content of this page