మేమంతా సిధ్ధం | 22వ రోజు | శ్రీకాకుళం

మేమంతా సిద్ధం యాత్ర చివరి రోజున శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గంలోని అక్కివలస స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన పలువురు ముఖ్య నేతలు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు.

శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో టీడీపీ, జనసేన

భారతీయజనతాపార్టీల నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు కీలక నేతలు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం భారతీయ జనతాపార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన…

ఈ నెల 15వ తేదీన శ్రీకాకుళం జిల్లాకు చంద్ర బాబు

శ్రీకాకుళం : తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రజాగళం పేరు తో రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో పర్యటించ నున్నారు. ఈ నెల 15వ తేదీన…

రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ సాగరిక కుమార్తె మృతి.

సాగరికకు, ఆమె భర్తకు, కుమారునికి తీవ్ర గాయాలు. ఒంగోలు వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు. ప్రమాద స్థలంలోనే మృతి చెందిన సాగరిక కుమార్తె ప్రియా. మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ పిచ్చిక సాగరిక ఒంగోలు వద్ద జరిగిన రోడ్డు…
Whatsapp Image 2024 01 30 At 1.40.38 Pm

శ్రీకాకుళం జిల్లాలో 40 మంది ఎస్ఐ లకు బదిలీ

శ్రీకాకుళం జిల్లాలో పోలీసు శాఖలో 40 మంది ఎస్సై లను బదిలీ చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ రాధిక తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో వీఆర్ లో ఉన్న వారు 26 మంది కాగా, ట్రాఫిక్ -1, సిపిఎస్ – 4,డీఎస్బీ- 3, డిపిటీసి…

మహిళా జర్నలిస్ట్కు ఆర్ధిక సహాయం

మహిళా జర్నలిస్ట్కు ఆర్ధిక సహాయం ప్రముఖ వ్యాపార,సామజిక వేత్త ఎస్ ఎస్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సూర శ్రీనివాస్ రావు మహిళా జర్నలిస్ట్ & ఎడిటర్ కు ఆర్ధిక చేయూత… శ్రీకాకుళం జిల్లా మహిళా రిపోర్టర్, మహిళా మాస పత్రిక…

శ్రీకాకుళం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్ధాపనలు.

సాక్షిత : సంతబొమ్మాళి మండలంలో రూ.4,362 కోట్లతో మూలపేట పోర్టు పనులకు భూమి పూజ చేసిన సీఎం వైయస్‌.జగన్‌.గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి.నౌపడ జంక్షన్‌లో జరిగన బహిరంగసభలో ప్రసంగించిన సీఎం వైయస్‌.జగన్‌.ఎచ్చర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో రూ.365.81 కోట్లతో ఫిషింగ్‌…

శ్రీకాకుళం జిల్లాపై దశాబ్దాలుగా నిర్లక్ష్యం: వైఎస్ జగన్

శ్రీకాకుళం జిల్లాపై దశాబ్దాలుగా నిర్లక్ష్యం: వైఎస్ జగన్రాబోయే రోజుల్లో జిల్లా ముఖచిత్రం మార్చేస్తామన్న ముఖ్యమంత్రిమూలపేట పోర్టు పనులకు భూమిపూజ చేసిన జగన్రెండేళ్లలో పోర్టు పనులు పూర్తిచేస్తామని హామీపోర్టుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 35 వేల మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడిరెండు ఫిషింగ్ హార్బర్ల…

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో టీడీపీ ప్రెస్ మీట్

TDP press meet in Patapatnam constituency of Srikakulam district టీడీపీ ప్రెస్ మీట్ శ్రీ‌కాకుళం)యాంకర్ : శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో వర్గపోరు నువ్వానేనా అన్న రీతిలో ఇరువర్గాల నేతల మధ్యనెలకొంది. ఈ నేపథ్యంలో సొంత…

ప్రముఖ రాజకీయ నాయకు రామశేషు హత్య పై శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జి. రాధిక ప్రెస్ మీట్

Srikakulam district SP G. Radhika press meet on the murder of prominent politician Ramaseshu ప్రముఖ రాజకీయ నాయకురామశేషు హత్య పైశ్రీకాకుళం జిల్లా ఎస్పీ జి. రాధిక ప్రెస్ మీట్ యాంకర్ :శ్రీకాకుళం జిల్లా గార మండలం…

You cannot copy content of this page