మహబూబాబాద్ MLA నీయులు డా.భూక్య మురళి నాయక్ మున్సిపాలిటీ చేర్మెన్ డా..పాల్వాయి రామ్మోహన్ రెడ్డి సీపీఎం మున్సిపాలిటీ ప్లోర్ లీడర్ సుర్ణపు సోమయ్య కౌన్సిలర్ బానోతు పద్మ సీతారాం నాయక్ మహబూబాబాద్ మున్సిపాలిటీ 16వ వార్డులో మున్సిపాలిటీ జనరల్ ఫండు నుండి…
పెందుర్తి మండలం 95 వ వా ర్డు లో సుమారు ఒక కోటి 78 లక్షల నిధులతో నూతనంగా స్పోర్ట్స్ టీం పార్కును స్థానిక ఎమ్మెల్యే అజిత్ రాజ్ చేతుల మీదుగా 95వార్డ్ కార్పొరేటర్ మమ్మనదేవుడు ఎనిమిదోవ జోన్ కమిషనర్ సమక్షంలో…
మహోన్నతుని చాటున నివసించే వాడే సర్వశక్తి నీడన విశ్రయించేవాడు మానవాళి పాపాల కోసం మళ్ళీ యుగపురుషులై తిరిగి లేచిన దేవుడు యేసు క్రీస్తు… ఆ ఏసుక్రీస్తు ఆశీస్సులతో ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా జీవించాలి రైతులు పాడిపంటలతో ఆనందంగా జీవించాలి చల్లని…
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ లో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర ఫిబ్రవరి 24 లేదా 25 తేదీల్లో భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొననున్న సమాజ్ వాది (SP) పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఫిబ్రవరి 24న రాహుల్ గాంధీ తో…
సాక్షిత శంకర్ పల్లి: జ్ఞాన తెలంగాణ చత్రపతి శివాజీ మహారాజ్ 139 వ జయంతి వేడుకలు, పొద్దుటూరు గ్రామంలో ఘనంగా జరిగాయి. చత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపన కమిటీ ఆధ్వర్యంలో జరిగిన, చత్రపతి శివాజీజయంతి వేడుకలకు, పొద్దుటూరు గ్రామ ఎంపీటీసీ బొల్లారం…
ప్రచురణార్థం డిప్యూటీ మేయర్ సిద్ధారెడ్డి రేణుక 36 వ వార్డులో నీటి కటకట – CPM కర్నూలు కార్పొరేషన్ పరిధిలోని నగర డిప్యూటీ మేయర్ శ్రీమతి సిద్ధా రెడ్డి రేణుక వార్డు అయినా 36 వ వార్డు నందు గల డ్రైవర్స్…
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత ఈనెల 5వ తేదీ సోమవారం రోజున తెలంగాణ మైనారిటీ గ్రామీణ వైద్యుల సంఘం పదో మహాసభ ఖమ్మం లోని వైరా రోడ్ నందు గల ఎస్ ఆర్ కన్వెన్షన్ నందు ఉదయం 10 నుండి…
శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి అందనున్న నిధుల మొత్తాన్ని బేరీజు వేసుకొని పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే దిశలో…
గద్వాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అధర్వంలో సర్పంచులకు సన్మానం కార్యక్రమం మరియు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్…
బౌరంపేట్ బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో2 వ రోజు పెద్ద చెరువు కట్టమైసమ్మ దేవాలయం మరియు చెరువు,మెట్లు వద్ద పరిశుభ్రత కార్యక్రమాలు అయోధ్య లో భవ్యమైన శ్రీ రామ మందిర ప్రాణప్రతిష్ట జరుగుతున్న శుభసందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు…