తెలంగాణ విద్యుత్‌ కమిషన్‌ చైర్మన్‌గా జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌.

తెలంగాణ విద్యుత్‌ కమిషన్‌ చైర్మన్‌గా జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌. జస్టిస్‌ నరసింహారెడ్డి స్థానంలో జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ జస్టిస్‌గా పనిచేసిన జస్టిస్‌ లోకూర్‌. గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన లోకూర్‌.

ఉచిత విద్యుత్ పై కీలక ప్రకటన

Key announcement on free electricity ఉచిత విద్యుత్ పై కీలక ప్రకటనఉచిత వ్యవసాయ విద్యుత్తుపై ఏపీ మంత్రిగొట్టిపాటి కీలక ఆదేశాలు జారీ చేశారు.వ్యవసాయానికి నిరంతరంగా ఉచిత విద్యుత్సరఫరా కోసం పటిష్ట చర్యలుతీసుకోవాలన్నారు. విద్యుత్ వినియోగదారులఫిర్యాదుల పరిష్కారానికి అగ్ర ప్రాధాన్యంఇవ్వాలని డిస్కంలకు…

మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న కారు

A car hit an electric pole in Chennur town of Manchiryala district మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న కారు చెన్నూరు పట్టణంలో రోజున ఓ కారు బిభత్సం సష్టించడంతో మూడు విద్యత్…

జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి

Accidentally died of electric shock while performing duties at Jagityala Rural Police Station :జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందిన మహిళ హోంగార్డ్ రాధా కుటుంబానికి అదనపు…

నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు

విద్యుత్ సరఫరా పునరుద్ధరణ తో హర్షం వ్యక్తం చేసిన ప్రజలువిద్యుత్ శాఖ స్టేట్ ఇంజనీర్ రవికుమార్ ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత తిరుమలాయపాలెం మండల పరిధి లోని గోల్ తండా పాతర్లపాడు ఎస్సీ కాలనీ గోపాయిగూడెం జోగులపాడు ఆయా గ్రామాల్లో…

కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న విద్యుత్ శాఖమాత్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి

రైల్వే కోడూరు : ఉదయం రైల్వే కోడూరు పట్టణ రాజ్ కన్వెన్షన్ నందు జరిగిన నియోజక వర్గoలోని నాయకులు,కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న విద్యుత్ శాఖమాత్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ,ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు . ఈ కార్యక్రమంలో ఏపీ…

విద్యుత్ సరఫరాలో తెలంగాణ డిస్కంలు కొత్త రికార్డు..

రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు డిస్కంల పరిధిలో 298.19 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా.. గత ఏడాది మార్చి 14న 297.89 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా ఇప్పటి వరకు అత్యధిక రికార్డుగా ఉండగా.. 298.19 మిలియన్…

గృహజ్యోతి పథకం క్రింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్

రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ గృహజ్యోతి పథకం క్రింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు రాష్ట్ర రెవిన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖామాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.…

రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ – 200 యూనిట్ల విద్యుత్ పథకం ప్రారంభం..

రంగారెడ్డి జిల్లా.. ఆరు గ్యారెంటీల్లో భాగంగా, మరో రెండు పథకాలకు ప్రభుత్వం శ్రీకారం చట్టనుంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ఇవాళ ప్రారంభించనున్నారు.. చేవెళ్లలో ఈ రెండు పథకాలు ప్రారంభించాలని భావించినా, ఎమ్మెల్సీ ఎన్నిక…

సింగరేణి సంస్థ చే 10.5 Mw సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభ కార్యక్రమం

సింగరేణి సంస్థ చే 10.5 Mw సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న పి.సి.సి సభ్యులు డాక్టర్ చందా సంతోష్!! , కొత్తగూడెం సింగరేణి సంస్థ చే 10.5 Mw సోలార్ విద్యుత్ ప్లాంట్ ప్రారంభించడానికి విచ్చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి…

Ads Blocker Image Powered by Code Help Pro

Ads Blocker Detected!!!

We have detected that you are using extensions to block ads. Please support us by disabling these ads blocker.

Powered By
100% Free SEO Tools - Tool Kits PRO

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE