విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, 23వ డివిజన్, సీతారామపురం, పాపయ్య వీధి పరిసర ప్రాంతాలలో స్థానిక డివిజన్ ఇంచార్జ్ ఆత్మకూరి సుబ్బారావు ఆధ్వర్యంలో విజయవాడ పార్లమెంట్ వైయస్సార్సీపీ అభ్యర్థి, ఎంపీ కేశినేని శ్రీనివాస్ (నాని) , విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి…
విజయవాడ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) ని వారి కార్యాలయంలో కలిసిన ఉండవల్లి శ్రీదేవి… తాను గతంలో టికెట్ ఆశించిన మాట వాస్తవం, కానీ చంద్రబాబు కొన్ని కారణాలవల్ల నాకు టికెట్ ఇవ్వలేకపోయారు … : ఉండవల్లి శ్రీదేవి…
విజయవాడ డివిజన్లో జరుగుతున్న రైల్వే ట్రాక్ల నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను పూర్తిగా, కొన్నింటిని పాక్షికంగా, మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు విజయవాడ డివిజన్ పీఆర్వో నుస్రత్ మండ్రుప్కర్ మంగళవారం ప్రకటించారు. ఏప్రిల్ 1 నుంచి 28 వరకు మచిలీపట్నం–విశాఖపట్నం…
కూటమిలో నాకు సీటు రావడమే న్యాయం ప్రజా సమస్యలపై ఎన్నో ఉద్యమాలు చేశా పవన్ కల్యాణ్పై నమ్మకం ఉంది-పోతిన మహేష్
ఓపెన్ టెన్త్ పరీక్షల్లో.. ఒక విద్యార్థికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ ఇన్విజిలేటర్కు పట్టుబడ్డారు. దీంతో పరీక్షా కేంద్రం సూపరింటెండెంట్ విజయలక్ష్మి అజిత్ సింగ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సీతారామయ్య…
విజయవాడ లో స్పా సెంటర్ల మాటున వ్యభిచారం!..పక్కా ఇన్ఫర్మేషన్ తో మెరుపు దాడులు చేసిన పోలీసులు విజయవాడలోని మసాజ్ సెంటర్ల ముసుగులో వ్యభిచారం సాగుతోందన్న సమాచారంతో.. పోలీసులు స్పా సెంటర్లపై మెరుపు దాడులు చేశారు. అయితే, ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి…
డ్రంకెన్ డ్రైవ్ కేసులో రిమాండ్లో ఉన్న బాలగంగాధర్ తిలక్ మృతుడిని ఆటో డ్రైవర్ గా గుర్తింపు బ్యారక్లో స్పృహ తప్పిపడి ఉండగా గుర్తించిన పోలీసులు
టీడీపీ- జనసేనకు తలనొప్పిగా మారిన విజయవాడ వెస్ట్ టికెట్ పంచాయితి కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తోంది. కీలక నేతలు బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ ఈ సీటు ఆశించారు. అయితే చంద్రబాబు సీటు ఎవరికిచ్చినా సపోర్ట్ చేస్తానని బుద్దా తాజాగా స్పష్టం చేసేశారు.…
ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది.. ప్రమాదానికి గల కారణాలు పై వివరాలు సేకరిస్తున్న అగ్నిమాపక సిబ్బంది..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 27న ‘ఛలో విజయవాడ’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసరావు తెలిపారు.దీనికి ఉద్యోగులంతా తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించకపోతే ఆ రోజు ఉద్యోగుల విశ్వరూపం చూస్తారని ఆయన హెచ్చరించారు.…