సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి: ఎమ్మెల్సీ కవిత

సచివాలయం ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలి: ఎమ్మెల్సీ కవిత ఈ అంశాన్ని సభలో లేవనెత్తడానికి శాసనమండలి చైర్మన్ అనుమతి కోరిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని గత…

తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై మండలిలో చర్చ

తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై మండలిలో చర్చ హైదరాబాద్ : శాసనమండలిలో తెలంగాణ అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై గురువారం చర్చ జరిగింది. కాకతీయ తోరణంలో ఏం రాచరికపు ఆనవాళ్ళు ఉన్నాయని ఎమ్మెల్సీ దేశపతి…

32వ డివిజన్ పరిధిలో రాజీవ్ గృహ కల్ప తెలుగు తల్లి విగ్రహం వద్ద మల్లారెడ్డి సేవ ట్రస్ట్

32వ డివిజన్ పరిధిలో రాజీవ్ గృహ కల్ప తెలుగు తల్లి విగ్రహం వద్ద మల్లారెడ్డి సేవ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మెన్ డా.చామకూర భద్రా రెడ్డి తో కలిసి పాల్గొన్న మేయర్ శ్రీమతి…
Whatsapp Image 2024 01 17 At 1.58.40 Pm

ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్‌ విగ్రహం: మంత్రి మేరుగ

విజయవాడ: ప్రపంచం గర్వించదగిన రీతిలో అంబేద్కర్‌ విగ్రహం మన రాష్ట్రంలో ఏర్పాటైందని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఈనెల 19వ తేదీన విగ్రహం ఆవిష్కరణ వైభవంగా నిర్వహిస్తామన్నారు.. తుమ్మలపల్లి క్షేత్రయ్యవారి కళాక్షేత్రంలో డా.బీ.ఆర్‌ అంబేద్కర్ రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో…
Whatsapp Image 2024 01 12 At 12.05.54 Pm

కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి జయంతి సందర్భంగా ఖైరతాబాద్ లోని విగ్రహం

కీర్తిశేషులు పి జనార్దన్ రెడ్డి జయంతి సందర్భంగా ఖైరతాబాద్ లోని విగ్రహం వద్ద నివాళులర్పించిన ఐటీ శాఖ మాత్యులు శ్రీధర్ బాబు టిపిసిసీ సీనియర్ ఉపాధ్యక్షులు డాక్టర్ మల్లు రవి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్…

మహాత్మా గాంధీ విగ్రహం ను తొలగించడం జరిగింది

బాపట్ల పట్టణం అభివృద్ధి లో భాగంగా భావన్నారాయణ స్వామి గుడి ఎదురు ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ను తొలగించడం జరిగింది. రోడ్లు విస్తరణ అయిన తర్వాత తొలగించిన విగ్రహాలను మరల తిరిగి ప్రతిష్టించటం జరుగుతుంది కానీ మహాత్మా గాంధీ విగ్రహం…

పండుగల సాయన్న విగ్రహం ఎరుపాటుకు ముదిరాజ్ సంగం మీటింగ్

వికారాబాద్ జిల్లా లొ పండుగల సాయన్న విగ్రహం ఎరుపాటుకు ముదిరాజ్ సంగం మీటింగ్

రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ చేసిన మంత్రి సీదిరి అప్పలరాజు

రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఏర్పాటుకు భూమిపూజ చేసిన మంత్రి సీదిరి అప్పలరాజు శ్రీకాకుళం జిల్లా పలాస లో నిర్మాణం అవుతున్న 200 పడకల మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ వద్ద స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం…

ఇందిరా గాంధీ విగ్రహం ఉన్న స్థలాన్ని పరిశీలించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం,126 డివిజన్(జగథ్గిరిగుట్ట) లాస్ట్ బస్ స్టాప్ వద్ద 1989లో మాజీ సిఎల్పీ నాయకులు పి.జనార్ధన్ రెడ్డి ఆవిష్కరించిన ఇందిరా గాంధీ విగ్రహం నిన్న లారీ ఢీకొని ధ్వంసం అయిన విషయాన్ని తెలుసుకుని ఇందిరా గాంధీ విగ్రహం ఉన్న స్థలాన్ని పరిశీలించిన…

స్మశానవాటికలో శివుడి విగ్రహం ఆవిష్కరణ

స్మశానవాటికలో శివుడి విగ్రహం ఆవిష్కరణ శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ నేతేరు గ్రామానికి చెందిన వైస్ సర్పంచ్ అలుపన కోటి రెడ్డి, కనకమ్మ దంపతులు తన సొంత నిధులతో గ్రామంలోని స్మశానవాటికలో శివుడి విగ్రహాన్ని ఎమ్మెల్యే గొర్లె కిరణ్…

You cannot copy content of this page