స్మశానవాటికలో శివుడి విగ్రహం ఆవిష్కరణ

Spread the love

స్మశానవాటికలో శివుడి విగ్రహం ఆవిష్కరణ

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలోని లక్ష్మీపురం పంచాయతీ నేతేరు గ్రామానికి చెందిన వైస్ సర్పంచ్ అలుపన కోటి రెడ్డి, కనకమ్మ దంపతులు తన సొంత నిధులతో గ్రామంలోని స్మశానవాటికలో శివుడి విగ్రహాన్ని ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సోమవారం ఆవిష్కరించారు.తొలత విగ్రహానికి అర్చకులు అధ్యక్షతన ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామానికి ఏదో ఒక మంచి పని చేయాలని ఆకాంక్షతో ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చానని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ కొల్లి ఎల్లమ్మ,ఎంపీటీసీ ప్రతినిధి కాగితాల కృష్ణారెడ్డి, సర్పంచ్ ప్రతినిధి కొల్లి ఈశ్వర్ రెడ్డి, మాజీ సర్పంచ్ దల్లి రాజారావు,చాట్ల రమణ,గ్రామ పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page