మహాత్మా గాంధీ విగ్రహం ను తొలగించడం జరిగింది

Spread the love

బాపట్ల పట్టణం అభివృద్ధి లో భాగంగా భావన్నారాయణ స్వామి గుడి ఎదురు ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ను తొలగించడం జరిగింది.

రోడ్లు విస్తరణ అయిన తర్వాత తొలగించిన విగ్రహాలను మరల తిరిగి ప్రతిష్టించటం జరుగుతుంది కానీ మహాత్మా గాంధీ విగ్రహం ను మాత్రం ప్రతిష్టించలేదు.

ఈ రోడ్డుకి మహాత్మా గాంధీ రోడ్డు అని పేరు ‌‌…

మున్సిపల్ ఆఫీస్ వెనక ఉన్న వాటర్ ట్యాంక్ కింద మహాత్మా గాంధీ విగ్రహం ను నిరుపయోగంగా ఉంచటం బాధాకరం….

వెంటనే తిరిగి మహాత్మా గాంధీ విగ్రహమును ఇక్కడ పునర్ ప్రతిష్టించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page