Posted inAndhrapradesh
గిద్దలూరు టీడీపీలోకి వలసల వెల్లువ
ముత్తుముల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన 50 బీసీ కుటుంబాలు. గిద్దలూరు టీడీపీలోకి వలసలు కొనసాగుతూనే వున్నాయి. స్థానిక నాయకత్వాన్ని బలపరుస్తూ, అధికార పార్టీని వీడుతూ తెలుగుదేశం పార్టీకి జై కొడుతున్నారు. గిద్దలూరు పట్టణంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి…