టికెట్ల కోసం ఎగబడ్డ క్రికెట్‌ అభిమానులు.. జింఖానా గ్రౌండ్స్‌ వద్ద ఉద్రిక్తత

Cricket fans clambered for tickets.. Tension at Gymkhana Grounds టికెట్ల కోసం ఎగబడ్డ క్రికెట్‌ అభిమానులు.. జింఖానా గ్రౌండ్స్‌ వద్ద ఉద్రిక్తత హైదరాబాద్‌: నగరంలోని జింఖానా గ్రౌండ్స్‌ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నెల 25న జరుగనున్న…

గణేష్ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా గణేష్ మండపం వద్ద శుక్రవారం కుంకుమ పూజ నిర్వహించారు

ఆంబీర్ చెరువు వద్ద ఉన్న కొలనులో వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పట్లను

Immersion of Ganesha idols is arranged in the pool at Ambir pond సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్ రోడ్, ఆంబీర్ చెరువు వద్ద ఉన్న కొలనులో వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పట్లను…

అల్లిపురం వద్ద 2.50 కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతున్న క్రిస్టియన్ సమాధుల తోట అభివృద్ధి

development-of-christian-cemetery-garden-at-allipuram-at-a-cost-of-rs-2-50-crores సాక్షిత : నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 12వ డివిజన్, అల్లిపురం వద్ద 2.50 కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతున్న క్రిస్టియన్ సమాధుల తోట అభివృద్ధి పనులను పరిశీలించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు నగర…

వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్ శ్రీ ఆరెకపూడి గాంధీ

హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని ఓల్డ్ హఫీజ్పెట్ ,వైశాలి నగర్, ప్రకాష్ నగర్ కాలనీ లలో వినాయక చవితి పర్వదినంను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద నిర్వహించిన పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ప్రభుత్వ విప్…

ప్రగతి నగర్ రోడ్, ఆంబీర్ చెరువు వద్ద ఉన్న కొలనులో వినాయక విగ్రహాల నిమజ్జన

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్ రోడ్, ఆంబీర్ చెరువు వద్ద ఉన్న కొలనులో వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పట్లను కేపిహెచ్బి సీఐ కిషన్ కుమార్ , సెక్టార్ ఎస్ఐ రాజేంద్ర మరియు జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులతో…

తుడా సర్కిల్ వద్ద వైయస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి, అన్నదాన కార్యక్రమం

దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ YS రాజశేఖర్ రెడ్డి వర్దంతి సందర్భంగా తుడా సర్కిల్ వద్ద వైయస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి, అన్నదాన కార్యక్రమంలో శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి , మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్…

వైయస్సార్ వర్ధంతి సందర్భంగా తిరుపతి తుడా సర్కిల్ వద్ద వైయస్సార్ విగ్రహానికి పూలమాల

వైయస్సార్ వర్ధంతి సందర్భంగా తిరుపతి తుడా సర్కిల్ వద్ద వైయస్సార్ విగ్రహానికి పూలమాల వేసి తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి నివాళి అర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్ర ఎనలేనిదని ప్రజా సంక్షేమమే ప్రాతిపధికగా ఎన్నో…

జేఎన్టీయూ మెట్రో స్టేషన్ వద్ద “మెట్రోకేర్” హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యేలు…

జేఎన్టీయూ మెట్రో స్టేషన్ వద్ద “మెట్రోకేర్” హాస్పిటల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యేలు…సాక్షిత : కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని వసంత నగర్ జేఎన్టీయూ మెట్రో స్టేషన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన “మెట్రోకేర్” హాస్పిటల్ ను ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు మరియు…

You cannot copy content of this page