రూ.10.5 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ఓసీ లను అందజేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారంకు చెందిన సుల్తానా బేగం, పి మహేష్, పూజితలు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. చికిత్స చేసుకునే ఆర్థిక స్థోమత లేక ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు…

జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ లను పునరుద్దరించండి-కేంద్ర మంత్రులు, రైల్వే బోర్డు ఛైర్మన్ కు వినతి..

దేశవ్యాప్తంగా నిలిపివేసిన జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ లను పునరుద్ధరించాలని ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఐఎఫ్ డబ్ల్యూజే), తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఐఎఫ్ డబ్ల్యూజే జాతీయ ప్రధాన…

కాముని చెరువు, మైసమ్మ చెరువు, నాలా కలిసె పాయింట్ లను అధికారులతో కలిసి పరియవేక్షీంచాంరు

కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని సఫ్దర్ నగర్, లక్ష్మీ నగర్, లలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ,జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ , జోనల్ కమిషనర్ మమత , స్థానిక కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ , మేడ్చల్ జిల్లా మైనారిటీ…

అర్హులైన వారందరికీ పింఛన్లు లను అందజేస్తాం

అర్హులైన వారందరికీ పింఛన్లు లను అందజేస్తాం.. వినుకొండ పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం నందు ఈపూరు మండలం ఊడిజర్ల గ్రామం కు చెందిన 30 మంది లబ్ధిదారులకు కొత్త ఫించన్ లు మంజూరు కాగా, వారికి గౌవ శాసనసభ్యులు శ్రీ…

ఇంటి నెంబర్లను, అక్రమ రిజిస్ట్రేషన్ లను రద్దు చేయాలి

ప్రచురణర్థం, ప్రెస్ క్లబ్, కరీంనగర్తేదీ: 12-09-2023. ఖాళీ జాగాలకు ఇంటి నెంబర్లు మున్సిపల్ కార్పొరేషన్లో ఇవ్వబడును. బండారి శేఖర్ జిల్లాప్రధాన కార్యదర్శి మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ (వల్లంపాడు )లో ఎలాంటి ఇంటి నిర్మాణాలు లేకున్నా ఖాళీగా ఉన్న జాగాకుకరీంనగర్ మున్సిపల్…

రూ.19.72 లక్షల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి, ఎల్ఓ సీ లను అందజేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన 39 మంది లబ్ధిదారులకు రూ.12 లక్షల 72…

కలెక్టర్ఆఫీస్ ముందు అంగన్వాడీ అషావర్కర్ లను పర్మనెంట్ చేయాలనీ ధర్నా

మురిగినీటినల ప్రవాహానికి అడ్డుగా ఉన్న మెట్రో స్టేషన్ బాత్రూమ్ లను వెంటనే తొలగించాలి..– ఫతేనగర్ కార్పొరేటర్ పండాల సతీష్ గౌడ్

వరద నివారణ చర్యల్లో భాగంగా హైదరాబాద్ మహానగరంలో వర్షాకాలంలో మురికినీరు సాఫీగా ప్రవహించేలా డ్రెయిన్లు, కాలువలుపై ఉన్న నిర్మాణాలని తొలగించేందుకు జిహెచ్ఎంసి అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. భారత్ నగర్ న్యూ హెచ్ఐజి వద్దగల నాలా నీటి ప్రవాహానికి అంతరాయం కలిగించేలా ఉన్న…

ఉచిత బస్ పాస్ లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

ఉచిత బస్ పాస్ లను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుమారు 16 ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు గత తొమ్మిదేళ్లుగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ సొంత ఖర్చులతో ఉచిత బస్…

అన్ని రాజకీయ పార్టీల నాయకులూ, ప్రభుత్వాలు ముదిరాజ్ లను మోసం చేస్తున్నాయి

అన్ని రాజకీయ పార్టీల నాయకులూ, ప్రభుత్వాలు ముదిరాజ్ లను మోసం చేస్తున్నాయి,ఇకపై ZPTC~ MLA లను ఎవరిని చేయాలో,ఎవరిని దించలో ముదిరాజ్ లే నిర్ణయించు తారు. సాక్షిత : తెలంగాణ,వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్ నియోజకవర్గం పెద్దెము ల్ మండలం లోని…

You cannot copy content of this page