పఠాన్ చెరువు ఎమ్మెల్యే రెడ్డికి వంశీ పరామర్శ…గన్నవరం

తెలంగాణ రాష్ట్రంలోని పఠాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి జులై 23 న ప్రైవేట్ హాస్పిటల్ లో చేరాడు. కామెర్లకు చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి 27న మరణించాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వంశీ మహిపాల్…

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి తప్పిన పెను ప్రమాదం కరీంనగర్ జిల్లాబీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న టూవీలర్‌ను తప్పించబోయి కౌశిక్…

ఐకెపి వివోఎ ల సమస్యల పరిష్కారంకై రేవంత్ రెడ్డికి వినతిపత్రం

ఐకెపి వివోఎ ల సమస్యల పరిష్కారంకై రేవంత్ రెడ్డికి వినతిపత్రం చిట్యాల సాక్షిత ప్రతినిధి కనీస వేతనం ఇవ్వాలని ఉద్యోగ భద్రత కల్పించాలని గత పది రోజుల నుంచి ఐకెపి వివోఏలు నిరసన ధర్నా చేస్తున్నారు. ఈ సందర్భంగా సిఐటియు నల్లగొండ…

అవినాశ్ రెడ్డికి సుప్రీంలో చుక్కెదురు

అవినాశ్ రెడ్డి ముంద‌స్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వుల‌ను కొట్టివేసిన సిజెఐ ధ‌ర్మాస‌నం అవినాశ్ రెడ్డి అరెస్ట్ కి సిబిఐ కి లైన్ క్లియ‌ర్‌ సునీత పిటీష‌న్ పై సుదీర్ఘ‌మైన తీర్పును ఇచ్చిన సిజెఐ ధ‌ర్మాస‌నం సునీత కు…

ఓటు అనే ఆయుధం ద్వారానే జగన్మోహన్ రెడ్డికి బుద్ధిచెప్పాలి.

ప్రజలను నట్టేట ముంచిన జగన్ రెడ్డి రాష్ట్రంలో జగన్ రెడ్డి అరాచక పాలనకు ప్రజలు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఓటు అనే ఆయుధం ద్వారానే జగన్మోహన్ రెడ్డికి బుద్ధిచెప్పాలి. వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి…

రాష్ట్రాన్ని సుస్థిరంగా, సుభిక్షంగా ఉంచే శక్తి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉంది

Only Chief Minister Jaganmohan Reddy has the power to keep the state stable and prosperous రాష్ట్రాన్ని సుస్థిరంగా, సుభిక్షంగా ఉంచే శక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే ఉంది !! — మంత్రి జోగి రమేష్…

భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నోటీసు

Notice to BJP candidate Komatireddy Rajagopal Reddy ఆ రూ.5.22 కోట్ల సంగతే0టి? ▪️ భాజపా అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి నోటీసు ▪️ తెరాస ఫిర్యాదు పై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ▪️ నేటి సాయంత్రం లోపు…

ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి భద్రత పెంపు

Security increased for MLA pilot Rohit Reddy ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి భద్రత పెంపు తాండూరు: తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి ప్రభుత్వం భద్రతను పెంచింది. ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఆయన కీలకంగా మారిన విషయం విదితమే. దీంతో ప్రభుత్వం…

You cannot copy content of this page